Author: apanalysis

తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి రామోజీరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి, పద్మవిభూషణ్ రామోజీరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆ అక్షర యోధునికి నివాళులు అర్పిస్తున్నాను. నేడు ఆయన మన మధ్య లేకపోయినా… విలువలతో కూడిన పాత్రికేయంతో, నిష్పక్షపాత జర్నలిజంతో సమాజంపై రామోజీరావు వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగిపోదు. రామోజీరావు గారు ఎగరేసిన అక్షర బావుటా నిత్య సత్యమై, నిత్య నూతనమై ప్రతి రోజూ ఉషోదయాన నినదిస్తూనే ఉంది. తలవంచని నైజం, వ్యాపారాల్లో కూడా సమాజ హితం చూసిన వైనం ఆయనను సమున్నత స్థాయిలో నిలబెట్టింది. ఈనాడు సంస్థల ద్వారా అరాచక వ్యవస్థలపై ఆయన చేసిన పోరాటాలు….ప్రజల సమస్యల పై ఆయన చేసిన యుద్ధాలు మీడియా రంగానికే తలమానికంగా నిలిచాయి. రామోజీ గ్రూపు అంటేనే విశ్వసనీయతకు నిలువెత్తు రూపం. పత్రిక అంటే సమాచార స్రవంతి మాత్రమే కాదని,  ప్రజా ప్రయోజనాల కోసం…

Read More

ముందు విచారణ.-ఆ తరువాతనే చేేరికి టీడీపీలో చేరికలపై అధిష్టానం షరతులు విధించింది. ఇతర పార్టీల నాయకులను చేర్చుకునే ముందు కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని, వారిపై విచారణ చేసిన తర్వాతే అనుమతిస్తామని స్పష్టం చేసింది. వైఎస్సార్‌సీపీ కోవర్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ నుంచి పలువురు నేతలు టీడీపీలో చేరారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి నేతలు పార్టీలోకి వచ్చేశారు. అయితే వీరిలో కొందరు కోవర్టులు ఉన్నారని చంద్రబాబు స్వయంగా కడప మహానాడు వేదికగా కామెంట్ చేశారు. వీరి వలన నియోజకవర్గ స్థాయిలో గ్రూప్ వార్ కూడా పెరిగే అవకాశం ఉందని భావించారు. ReplyForwardAdd reaction

Read More

సింధు నీటిని విడుదల చేయండి. పాక్ వేడుకోలు న్యూఢిల్లీ జూన్ 6 : పాకిస్తాన్‌కు సింధు నీటిని ఇవ్వకపోతే, ఊపిరి ఆపేస్తామని ఒకడంటే… రక్తం పారిస్తామని మరొకడు ఇలా ప్రగల్బాలు పలికారు పాకిస్తాన్ పహిల్వాన్లు. చివరకు బ్బా..బ్బాబు నీళ్ళివ్వండి అంటూ వేడుకుంటున్న స్థితికి చేరుకున్నారు. ఇప్పటికే భారత దేశానికి లేఖలపై లేఖలు రాస్తున్నారు. ఉగ్రవాదులను అంతం చేసే వరకూ సింధు జలాలను చుక్క కూడా ఇచ్చేది లేదని భారత్ తెగేసి చెప్పంది. ఏప్రిల్ 24న ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ పాకిస్థాన్‌కు అధికారికంగా తెలియజేసింది. పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (terror attack) తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty – IWT) ను నిలిపివేసినప్పటి నుండి, నీటి సమస్యలతో (water-related woes) పాకిస్థాన్ (Pakistan) గందరగోళంలో ఉంది. ఈ ఒప్పందాన్ని నిలిపివేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించమని ఇస్లామాబాద్ (Islamabad) న్యూఢిల్లీకి (New Delhi) చాలాసార్లు లేఖలు రాసింది. పాకిస్థాన్ జలవనరుల కార్యదర్శి, సయ్యద్…

Read More

బిజీ షెడ్యూల్ పక్కన పెట్టి…సెలబ్రిటీ గా సొంతూరొచ్చా… కష్టానికి మించిన సాధన ఏదీ లేదు…. అందుకు నిదర్శనమే పాన్ ఇండియాతో 400 కోట్లతో సినిమా…. ఈ బీచ్ పెస్ట్ తో మంత్రి రవీంద్ర బందరును ఎక్కడికో తీసుకుపోయారు … మసులా బీచ్ ఫెస్టివల్స్ లో మనసు విప్పి మాట్లాడిన యువ డైరెక్టర్ మారుతి… (కె వి కృష్ణారావు – జర్నలిస్టు)

Read More

సందడే…సందడి. మత్తుక్కించిన మసులా బీచ్ వయ్యారులు ఒలకబోయిన ఉదయభాను మధురం..మధురం..గీతామాధురి గీతాలాపనలు పోటెత్తిన ప‌ర్యాట‌కులు ఏపీ స్టేట్ బ్యూరో,రెండో రోజు బందరు బీచ్ కిటకిటలాడింది. వివిధ కార్యక్రమాలను తిలకించేందుకు బందరు, పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. క్రీడలు,  సాంస్కతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. పెద్ద తిరనాళ్ల వలే జరిగిన ఈ కార్యక్రమాల పట్ల స్పందన అనూహ్యంగా లభించింది. ఫుడ్  కోర్టులు కిట‌కిట‌లాడాయి., సీ కయాకింగ్ కు మంచి ఆద‌ర‌ణ‌ లబించింది. వాలీబాల్ పోటీల‌ను ప్ర‌జ‌లు తిలకించారు. క‌బ‌డ్డీకి ప‌ట్టం కట్టారు. అమ్యూజ్ మెంట్ కు,, ప్యారా గ్లైడింగ్, హెలీ రైడ్ కు విప‌రీత‌మైన డిమాండ్ నెలకొన్నది.సాయంత్రం కురిసిన చిరుజ‌ల్లుల‌తో ప్ర‌జ‌లు సేద తీరారు. చ‌ల్ల‌ని సాయంత్రం వేళ బీచ్ ప‌రిస‌రాలు వ‌ర్షం రాక‌తో ఆహ్లాదంగా మారాయి రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల రద్దీని గ‌మ‌నించి ఎక్క‌డిక‌క్క‌డ ప‌క్కాగా ఏర్పాట్లు చేసింది. గీతామాధురి పాటలు, ఉదయభాను వయ్యారాలు బీచ్ కి రెండో…

Read More

సందడే…సందడి. మత్తుక్కించిన మసులా బీచ్ వయ్యారులు ఒలకబోసిన ఉదయభాను మధురం..మధురం..గీతామాధురి గీతాలాపనలు పోటెత్తిన ప‌ర్యాట‌కులు ఏపీ స్టేట్ బ్యూరో,రెండో రోజు బందరు బీచ్ కిటకిటలాడింది. వివిధ కార్యక్రమాలను తిలకించేందుకు బందరు, పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. క్రీడలు,  సాంస్కతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. పెద్ద తిరనాళ్ల వలే జరిగిన ఈ కార్యక్రమాల పట్ల స్పందన అనూహ్యంగా లభించింది. ఫుడ్  కోర్టులు కిట‌కిట‌లాడాయి., సీ కయాకింగ్ కు మంచి ఆద‌ర‌ణ‌ లబించింది. వాలీబాల్ పోటీల‌ను ప్ర‌జ‌లు తిలకించారు. క‌బ‌డ్డీకి ప‌ట్టం కట్టారు. అమ్యూజ్ మెంట్ కు,, ప్యారా గ్లైడింగ్, హెలీ రైడ్ కు విప‌రీత‌మైన డిమాండ్ నెలకొన్నది.సాయంత్రం కురిసిన చిరుజ‌ల్లుల‌తో ప్ర‌జ‌లు సేద తీరారు. చ‌ల్ల‌ని సాయంత్రం వేళ బీచ్ ప‌రిస‌రాలు వ‌ర్షం రాక‌తో ఆహ్లాదంగా మారాయి. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల రద్దీని గ‌మ‌నించి ఎక్క‌డిక‌క్క‌డ ప‌క్కాగా ఏర్పాట్లు చేసింది. గీతామాధురి పాటలు, ఉదయభాను వయ్యారాలు బీచ్ కి రెండో…

Read More

ఇదీ సంగతి. ఏపీ స్టేట్ బ్యూరో, ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల విడుదలైన టెన్త్ పరీక్షా ఫలితాల్లో బాపట్ల జిల్లా కొల్లూరు హైస్కూల్‌కు చెందిన తేజస్వినికి 5 సబ్జెక్టుల్లో 90కి పైగా మార్కులు రాగా సాంఘిక శాస్త్రంలో 23 మార్కులే రావడంతో ఫెయిల్‌ అయ్యారు. వెంటనే రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోగా ఆమెకు సోషల్‌ స్టడీస్‌లోనూ 96 మార్కులు వచ్చాయి. వైఎస్సార్‌ కడప జిల్లా ఎరగ్రుంట్ల‌కు చెందిన గంగిరెడ్డి మోక్షితకు కూడా సోషల్‌ స్టడీస్‌లో 21 మార్కులే వచ్చాయి. దీనిపై ఆమె రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే 84 మార్కులు వచ్చాయి. దీంతో ఇందుకు బాధ్యులైన ఓ చీఫ్‌ ఎగ్జామినర్‌ సహా ఐదుగురు ఉపాధ్యాయులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ప్రశ్నపత్రాల మూల్యాంకన చరిత్రలో ఉపాధ్యాయులు సస్పెండ్‌ కావడం ఇదే తొలిసారని డైరెక్టరేట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ (ఎస్‌ఎస్‌సి బోర్డు) అధికారులు చెబుతున్నారు.

Read More

ఈ నూతన విధానం ప్రకారం, ప్రతి 15 రోజులకోసారి మంత్రివర్గ సమావేశాలు ఉంటాయి. ప్రతి నెలలో మొదటి, మూడవ శనివారం రోజున మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. మంత్రులతో ఎప్పటికప్పుడు చర్చించేందుకు, ప్రభుత్వ కార్యక్రమాల అమలును పర్యవేక్షించేందుకు ఇది దోహదపడుతుంది. తద్వారా పరిపాలనలో మరింత వేగం (speed) మరియు పారదర్శకతను తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 17 సార్లు కేబినెట్ భేటీలు జరిగాయి. ఈ తరహా తరచు సమావేశాలు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి, ప్రభుత్వ హామీలను సకాలంలో నెరవేర్చడానికి ఉపయోగపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ నిర్ణయం తెలంగాణ అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు.

Read More

న్యూఢిల్లీ, జూన్ 6: భారత రైల్వే చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (USBRL) ను ప్రారంభించనున్నారు. 272 కిలోమీటర్ల పొడవైన ఈ మెగా ప్రాజెక్ట్ (mega project) కాశ్మీర్ లోయను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది. భౌగోళికంగా సంక్లిష్టమైన ప్రాంతాల గుండా నిర్మించిన సొరంగాలు ఈ రైల్ లింక్‌ను ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా (engineering marvel) నిలుపుతున్నాయి. మొత్తం 272 కిలోమీటర్ల రైలు మార్గంలో, సుమారు 119 కిలోమీటర్ల ప్రయాణం భారతదేశంలోనే అతి పొడవైన రైల్వే సొరంగం T-50 తో సహా 36 సొరంగాల గుండా సాగుతుంది. 12.77 కిలోమీటర్ల పొడవైన దేశంలోనే అతి పొడవైన రవాణా సొరంగం (transport tunnel) సుంబద్-ఖారి సెక్షన్ మధ్య ఉంది. ఇది కొత్త టన్నెలింగ్ పద్ధతి (new tunnelling method) ఉపయోగించి నిర్మించబడింది, దీనిలో క్వార్ట్‌జైట్, గ్నీస్, మరియు ఫైలైట్ వంటి కఠినమైన శిలలను అధిగమించారు. దీనికి సమాంతరంగా ఒక రెస్క్యూ…

Read More

న్యూఢిల్లీ, జూన్ 6: భారత రైల్వే చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (USBRL) ను ప్రారంభించనున్నారు. 272 కిలోమీటర్ల పొడవైన ఈ మెగా ప్రాజెక్ట్ (mega project) కాశ్మీర్ లోయను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది. భౌగోళికంగా సంక్లిష్టమైన ప్రాంతాల గుండా నిర్మించిన సొరంగాలు ఈ రైల్ లింక్‌ను ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా (engineering marvel) నిలుపుతున్నాయి. మొత్తం 272 కిలోమీటర్ల రైలు మార్గంలో, సుమారు 119 కిలోమీటర్ల ప్రయాణం భారతదేశంలోనే అతి పొడవైన రైల్వే సొరంగం T-50 తో సహా 36 సొరంగాల గుండా సాగుతుంది. 12.77 కిలోమీటర్ల పొడవైన దేశంలోనే అతి పొడవైన రవాణా సొరంగం (transport tunnel) సుంబద్-ఖారి సెక్షన్ మధ్య ఉంది. ఇది కొత్త టన్నెలింగ్ పద్ధతి (new tunnelling method) ఉపయోగించి నిర్మించబడింది, దీనిలో క్వార్ట్‌జైట్, గ్నీస్, మరియు ఫైలైట్ వంటి కఠినమైన శిలలను అధిగమించారు. దీనికి సమాంతరంగా ఒక రెస్క్యూ…

Read More