Author: apanalysis

మహానాడులో కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సీఎం డిజిటల్ విధానంలో పార్టీకి విరాళాల సేకరణ ఏపీ స్టేట్ బ్యూరో, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిడిపి మహానాడు వేడుకల్లో ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఎన్డిఏలో కీలక భాగస్వామిగా ఉన్న ఆయన నోట్ల రద్దు గురించి మాట్లాడటంతో అనేక అనుమానాలు మొదలవుతున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఎంత సంచలనమో అందరికీ తెలిసిందే. అయితే మరోసారి పెద్దనోట్లను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. రూ.500 కంటే ఎక్కువ విలువగల కరెన్సీ నోట్లేమీ చెలామణిలో ఉండకుండా చూడాలని కేంద్రాన్ని కోరారు. పెద్దనోట్లను రద్దుచేసి డిజిటల్ కరెన్సీని బాగా ప్రోత్సహించాలని చంద్రబాబు కేంద్రాన్ని సూచించారు. అప్పుడే నల్లధనం బైటపడుతుందని అన్నారు. గతంలో మాదిరిగా కాకుండా టిడిపికి విరాళాలు ఇవ్వాలనుకునేవారు ఇప్పుడు ఈ డిజిటల్ విధానంలోనే ఇవ్వాలని.. తాము పారదర్శకంగా ఉంటామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలే కాదు సాధారణ ప్రజలు కూడా…

Read More

మహానాడులో కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సీఎం డిజిటల్ విధానంలో పార్టీకి విరాళాల సేకరణ ఏపీ స్టేట్ బ్యూరో, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిడిపి మహానాడు వేడుకల్లో ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఎన్డిఏలో కీలక భాగస్వామిగా ఉన్న ఆయన నోట్ల రద్దు గురించి మాట్లాడటంతో అనేక అనుమానాలు మొదలవుతున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఎంత సంచలనమో అందరికీ తెలిసిందే. అయితే మరోసారి పెద్దనోట్లను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. రూ.500 కంటే ఎక్కువ విలువగల కరెన్సీ నోట్లేమీ చెలామణిలో ఉండకుండా చూడాలని కేంద్రాన్ని కోరారు. పెద్దనోట్లను రద్దుచేసి డిజిటల్ కరెన్సీని బాగా ప్రోత్సహించాలని చంద్రబాబు కేంద్రాన్ని సూచించారు. అప్పుడే నల్లధనం బైటపడుతుందని అన్నారు. గతంలో మాదిరిగా కాకుండా టిడిపికి విరాళాలు ఇవ్వాలనుకునేవారు ఇప్పుడు ఈ డిజిటల్ విధానంలోనే ఇవ్వాలని.. తాము పారదర్శకంగా ఉంటామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలే కాదు సాధారణ ప్రజలు కూడా…

Read More

ఏపీ స్టేట్ బ్యూరో. రాష్ట్రానికి చాలా ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి డీజీపీ నియామకం జరిగింది. ఇన్‌చార్జ్‌ డీజీపీగా ఉన్న హరీశ్‌కుమార్‌ గుప్తాని పూర్తి స్థాయి డీజీపీగా నియమించేందుకు యూపీఎస్సీ ప్యానెల్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.డీజీ హోదా ఉన్న అధికారుల పేర్లతో జాబితాను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఈ జాబితాలో  హరీశ్‌ కుమార్‌ గుప్తా, అంజనీ కుమార్‌, మాదిరెడ్డి ప్రతాప్‌ రెడ్డి పేర్లు ఉన్నాయి. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ హరీశ్‌ కుమార్‌ గుప్తాను ఇన్‌చార్జి డీజీపీగా కూటమి ప్రభుత్వం నియమించింది. పని తీరు సంతృప్తికరంగా ఉండటంతో ఆయననే పూర్తిస్థాయి డీజీపీగా నియమించాలని నిర్ణయం తీసుకుంది. రిటైర్‌మెంట్‌ వయసుతో సంబంధం లేకుండా రెండేళ్లపాటు ఈ పదవిలో హరీష్ కుమార్ గుప్తా కొనసాగుతారు.

Read More

మహా మార్పు… లోకేష్ కు పార్టీ పగ్గాలు … కడప మహానాడులో నిర్ణయం …. రేపటి నుంచి మూడు రోజులపాటు నిర్వహణ … కె.వి. కృష్ణారావు, జర్నలిస్టు . తెలుగుదేశం పార్టీ మహానాడు ఈసారి మహా మార్పుకు వేదిక కానుంది. ఆ పార్టీ యువనేత నారా లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించనున్నారు. కడపలో జరిగే మహానాడులో ఈ మేరకు నిర్ణయం జరగనుంది. మంగళవారం నుంచి మూడు రోజులపాటు కడపలో మహానాడు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. స్వల్ప ఆటంకాలను ఎదుర్కొని సమీకరణకు పెద్ద ఎత్తున సన్నాహాలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి ఈసారి రాయలసీమ వేదిక అయింది .ఇంతకుముందు ఒంగోలు రాజమండ్రి లో టిడిపి మహానాడు నిర్వహించగా ఇప్పుడు కడప గడపలోకి మహానాడు అడుగుపెట్టింది . కరోనా అనంతరం 2022లో ఒంగోలులో మహానాడు నిర్వహించారు. తదుపరి 2023లో రాజమండ్రిలో ఈ కార్యక్రమం…

Read More

ఏపీ స్టేట్ బ్యూరో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీ లేఖ సమర్థనీయమని సినీ నిర్మాణ అల్లు అరవింద్ అన్నారు. ధియేటర్ల బంద్ పిలుపు వెనుక అల్లు అరవింద్ హస్తం ఉందని వినపడుతున్న నేపధ్యంలో ఆదివారం ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. థియేటర్లు మూసివేయడంపై ఎగ్జిబిటర్లు తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి తాను వ్యతిరేకమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తనకు 15 థియేటర్లే ఉన్నాయని, మిగతావి వదిలేసుకున్నానని స్పష్టం చేశారు. తెలంగాణలో ఒక్క ట్రిపుల్ ఏ థియేటర్ మాత్రమే ఉందని, ‘ఆ నలుగురిలో’ నేను లేను; వారితో నాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని, జూన్ 1 నుంచి థియేటర్లు ఏకపక్షంగా ఎలా మూసేస్తారని అల్లు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సినిమా ముందు థియేటర్స్ బంద్ పిలుపు ఇవ్వడం దుస్సాహసమని చెప్పారు. పవన్ కళ్యాణ్ సినీపరిశ్రమకు సాయం చేస్తున్న వ్యక్తిగా పేర్కొన్నారు. థియేటర్స్‌కు సంబంధించి 3 సమావేశాలకు తాను వెళ్లలేదని చెప్పారు. ప్రభుత్వంతో సంబంధం…

Read More

నాలుగో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా భారత్ నీతి అయోగ్ సీఈవో వెల్లడి మొదటి వరుసలో అమెరికా, చైనా, జర్మనీ. ఏపీ స్టేట్ బ్యూరో, భారతదేశం ప్రపంచ ఆర్థిక వేదికపై మరో చారిత్రక మైలురాయిని సాధించింది. జపాన్‌ను అధిగమించి, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతీ ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం ప్రకటించారు. దేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) 4 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరుకున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డేటాను ఉటంకిస్తూ ఆయన వెల్లడించారు. GDP 4 ట్రిలియన్ డాలర్ల మార్కును అధిగమించడంతో అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. భారతదేశం ఈ ఘనత సాధించడానికి అనేక కారణాలు దోహదపడ్డాయి. 1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మార్చాయి. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో జరిగిన పరిణామాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, జౌళి, పెట్రోలియం, వజ్రాలు…

Read More

ఏపీ స్టేట్ బ్యూరో.. కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతింటి గృహప్రవేశం చేశారు. శాస్ర్తోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సతీమణి తన సంతోషాన్ని సోషల్ మీడియాను వేధికగా చేసుకుని వ్యక్తం చేశారు. ఆమె మాటల్లోనే… కుప్పంలో సొంతింటి గృహప్రవేశ కార్యక్రమం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. 36 ఏళ్లుగా మా కుటుంబానికి అండగా ఉంటూ…మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మాకు ఆత్మబంధువులైన కుప్పం ప్రజల ఆశీస్సుల నడుమ గృహప్రవేశం జరిగింది. కల్మషం లేని మంచి మనుషుల మధ్య…మా కుటుంబ సభ్యులుగా భావించే ప్రజల ఆశీర్వాదంతో జరిగిన కార్యక్రమం ఎంతో సంతృప్తినిచ్చింది. సొంతింటి పండుగలా నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల మధ్య జరిగిన ఈ శుభకార్యం నాకు ఎన్నటికీ గుర్తుండిపోతుంది. కుప్పం నియోజకవర్గ ప్రజల దీవెనలకు, ఆత్మీయతకు, అభిమానానికి, మద్దతుకు శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతున్నాను

Read More

ఎం.గణేశ్, విజయవాడ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనలు మామూలు రేంజ్ లో ఉండటం లేదు. అవకాశం వచ్చిన ప్రతీసారీ కేంద్రానికి అనేక వినతి పత్రాలు ఇస్తున్నారు. వాటిలో పోలవరం, అమరావతిలతోపాటు అంతకుమించి ప్రతిపాదనలు, వినతలు ఉంటున్నాయి. ఇచ్చిన వినతి పత్రాలన్నింటికీ కేంద్రం ఆమోదించక పోవచ్చు. అయితే బాబు సంకల్ప బలం ఏపీ ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తుంటే, ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులకు కలవరం కలిగిస్తున్నాయి. కేంద్రంలో తనకున్న పలుకుబడితో తమ రాష్ట్రంలోని పరిశ్రమలు, ప్రాజెక్టులకు ఎటువంటి ముప్పు తీసుకువస్తారో అనే ఆందోళన వారిలో లేకపోలేదు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో బాబు కేంద్రంలోని ముఖ్యులను కలుసుకున్నారు. ఆయన ఇచ్చిన పెద్ద పెద్ద ప్రతిపాదనలకు కేంద్ర మంత్రులకు దిమ్మి తిరిగిపోయిందనే అభిప్రాయం వినపడుతోంది. మరీ ముఖ్యంగా ఏపీలో భారత రక్ష్లణ దళానికి సంబంధించిన ప్రతిపాదనలు చర్చనీయాంశం అయ్యాయి. విభజన తరువాత ఏపీలో రక్ష్లణ దళానికి సంబంధించిన ప్రాజెక్టులను ఏపీకి కేంద్రం మంజూరు చేయకపోవడాన్ని బాబు…

Read More

పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేసిన డీ.జీ.పీ హరీష్ కుమార్ గుప్తా ఏపీ స్టేట్ బ్యూరో. ఈ నెల 27, 28, 29 తేదీలలో జరగనున్న ‘మహానాడు’ సందర్బంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర డీ.జీ.పీ హరీష్ కుమార్ గుప్తా పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డీ.జీ.పీ పలు అంశాలపై పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ‘ మహానాడు’ కు పలువురు వి.వి.ఐ.పి లు, వి.ఐ.పి లు, పెద్ద ఎత్తున ప్రజలు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ పరంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, పార్కింగ్ ఏర్పాట్లపై సూచనలు చేశారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ను ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లేలా మళ్లించాలని ఆదేశించారు. పకడ్బందీగా రూట్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలీస్ అధికారులకు కేటాయించిన…

Read More

భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు ఆదేశాలు ‘మహానాడు పై సమీక్ష ఏపీ స్టేట్ బ్యూరో, కడప మే 24: ఈ నెల 27, 28, 29 తేదీలలో జరగనున్న ‘మహానాడు’ సందర్బంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర డీ.జీ.పీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర డీ.జీ.పీ హరీష్ కుమార్ గుప్తా పలు అంశాలపై పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ‘మహానాడు’ కు పలువురు వి.వి.ఐ.పి లు, వి.ఐ.పి లు, పెద్ద ఎత్తున ప్రజలు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ పరంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, పార్కింగ్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ను ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లేలా మళ్లించాలని ఆదేశించారు. పకడ్బందీగా రూట్…

Read More