చదువుకు చేయూత… ఇంటర్ విద్యార్థినికి ప్రోత్సాహం… లంకి శెట్టి బాలాజీ ప్రెండ్ సర్కిల్ ద్వారా లక్షా 58 వేల నగదు బహుమానం… ఏపీ ఎనాలిసిస్, మచిలీపట్నం
Author: apanalysis
ఒకప్పుడు ఇళ్లలో నాటు కోళ్లను అధికంగా పెంచేవారు. కనుక ఎప్పుడో ఒకసారి లేదా చుట్టాలు వచ్చినప్పుడు, పండుగల సమయంలో నాటు కోళ్లను కోసి కూర వండి తినేవారు. కానీ ఇప్పుడు వారం వారం, ఇంకా చెప్పుకొస్తే వారం మధ్యలోనే ఎప్పుడంటే అప్పుడు బ్రాయిలర్ చికెన్ తింటున్నారు. బ్రాయిలర్ చికెన్ ను చాలా మంది స్కిన్ లేకుండా తింటున్నారు. చికెన్ ను స్కిన్తో తినకూడదని, మంచిది కాదని కొందరు భావిస్తుంటారు. అందుకనే స్కిన్ లెస్ చికెన్ను తింటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే నిజంగానే చికెన్ను స్కిన్తో తినకూడదా.. చికెన్ను స్కిన్తో సహా తింటే ఏమవుతుంది..? దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాంఆరోగ్యకరమైన కొవ్వులు..చికెన్ను స్కిన్తో తినకూడదని, తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుందని అనుకోవడం వట్టి అపోహేనని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చికెన్ స్కిన్లోనూ మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయని వారు అంటున్నారు. చికెన్ స్కిన్లో…
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. దేవీపట్నం మండలం కొండమొదలు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు మృతిచెందారు. వీరిలో ఇటీవల మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత చలపతిరావు భార్య, స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు అరుణతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు¸ గాజర్ల రవి అలియాస్ ఉదయ్, ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ ఏసీఎం అంజు ఉన్నట్లు గుర్తించారు. ఘటనాస్థలంలో మూడు ఏకే 47 రైఫిల్స్ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 2018లో డుంబ్రిగుడ సమీపంలో జరిగిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో అరుణ నిందితురాలిగా ఉన్నారు. ఆమె స్వస్థలం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం. ఉదయ్పై రూ.25లక్షలు, అరుణపై రూ.20లక్షల రివార్డు ఉంది. మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తీసుకురానున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతానికి మారేడుమిల్లి సీఐ, దేవీపట్నం…
సంయుక్తా (Samyuktha) తెలుగు, హిందీ, తమిళం అని తేడాల్లేకుండా అన్ని భాషల్ని చుట్టేస్తోంది. వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది. అయితే ఇప్పుడామె ఖాతాలో మరో పాన్ ఇండియా సినిమా చేరింది. తమిళ కథానాయకుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi).. దర్శకుడు పూరి జగన్నాథ్ కలయికలో ఓ బహుభాషా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీన్ని పూరి కనెక్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సీనియర్ నటి టబు ఓ ప్రధాన పాత్రధారిగా కనిపించనుంది. ఇప్పుడీ బృందంలోకి సంయుక్తా కూడా చేరింది. ఆమె ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలియజేస్తూ చిత్ర వర్గాలు మంగళవారం సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ప్రకటనని విడుదల చేశాయి. ‘‘ఆమె నడకలో హుందాతనం.. కళ్లలో ఆగ్రహం’’ అంటూ తన ఫొటోను పంచుకున్నాయి. ఇదొక పూర్తి స్థాయి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్గా ముస్తాబు కానుంది. విజయ్ ఇందులో మునుపెన్నడూ చేయని విభిన్న పాత్రలో.. సరికొత్త లుక్తో కనిపించనున్నారు. త్వరలో చిత్రీకరణ…
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సప్లో (Whatsapp) ఇకపై యాడ్స్ దర్శనమివ్వనున్నాయి. యాప్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి యాడ్స్ లేకుండా, ఉచితంగానే సేవలందించిన ఈ సంస్థ.. ఆదాయ ఆర్జనలో భాగంగా కొత్తగా ప్రకటనలకు శ్రీకారం చుడుతోంది. ఇకపై యాప్లోని అప్డేట్స్ ట్యాబ్లో అడ్వర్టైజ్మెంట్కు సంబంధించిన ఫీచర్లు తీసుకొస్తున్నట్లు తన బ్లాగ్ పోస్ట్లో వాట్సప్ పేర్కొంది. వాట్సప్లోని అప్డేట్స్ ట్యాబ్లో ఈ యాడ్స్కు సంబంధించిన ఫీచర్లు కనిపించనున్నాయి. అప్డేట్స్ ట్యాబ్లో ప్రస్తుతం ఛానెళ్లు, స్టేటస్ విభాగాల్లో ఇవి దర్శనం ఇవ్వనున్నాయి. యాప్ వాడేవారిలో 1.5 బిలియన్ల మంది రోజూ ఈ అప్డేట్స్ ట్యాబ్ను చూస్తుంటారని వాట్సప్ పేర్కొంది. ఈ నేపథ్యంలో అడ్మిన్లకు, ఆర్గనైజేషన్లకు, వ్యాపారులకు వాట్సప్ ద్వారా ఎదిగే అవకాశం కల్పించేందుకు ప్రకటనలు తీసుకొస్తున్నట్లు తెలిపింది. మొత్తం మూడు రకాల యాడ్ సంబంధిత ఫీచర్లు తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ఛానెల్ సబ్స్క్రిప్షన్: నెలవారీ ఫీజు చెల్లించి మీకు…
మద్యం ముడుపులతో లింక్ ఏపీ ఎనాలిసిస్, విజయవాడ వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూర్ నుంచి కొలంబో వెళ్తుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం ఆయన బెంగళూరు నుంచి కొలంబో వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఏపీ లిక్కర్ స్కాంలో ఆయనపై లుక్అవుట్ నోటీసులు ఉండటంతో ఎయిర్పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయంపై ఏపీ పోలీసులకు కెంపెగౌడ విమానాశ్రయ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో తిరుపతి నుంచి ఏపీ సిట్ అధికారులు బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో చెవిరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకోనున్నారు. బెంగుళూరు నుంచి ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయానికి చెవిరెడ్డిని విజయవాడకు తీసుకురానున్నారు అధికారులు. మద్యం కుంభకోణంలో రేపు ఉదయం చెవిరెడ్డి అరెస్ట్ను చూపనున్నారు సిట్ అధికారులు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీ, తెలంగాణ సరిహద్దులో జగ్గయ్య పేట సమీపంలోని ఓ టోల్గేట్ వద్ద 8 కోట్ల 20 లక్షల రూపాయలు కారులో తీసుకువస్తూ చెవిరెడ్డి…
ఏపీ ఎనాలిసిస్, విజయవాడ. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అనేక మంది ప్రజాప్రతినిధులు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్కు గురైనట్లు ఇప్పటికే సిట్ గుర్తించింది. తాజాగా ఆ జాబితాలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా ఉన్నట్లు తేలింది. జగన్ చెల్లెలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్లు ట్యాప్ అయినట్లు బయటపడింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అత్యంత గోప్యంగా షర్మిల మొబైల్స్ ట్యాప్ అయినట్లు తేలింది. షర్మిల కోసం కోడ్ భాష ఉపయోగించినట్లు సమాచారం. aషర్మిల వాయిస్ రికార్డులు అయ్యాయని, ఎవరెవరితో మాట్లాడుతుంది అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నకు (వైఎస్ జగన్) చేరినట్లు తెలుస్తోంది. షర్మిల ఎవరెవరితో మాట్లాడే వారో ప్రతీ ఒక్కరిపై నిఘా పెట్టినట్లు సమాచారం. షర్మిల దగ్గరి మనుషులను పిలిపించి ఓ సీనియర్ పోలీస్ అధికారి వార్నింగ్ ఇచ్చినట్లు గుర్తించారు. తన ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు అప్పట్లోనే షర్మిల గుర్తించారు. ఈ క్రమంలో తన ఫోన్లు ట్యాప్…
తొలుత జనగణన.. కులగణన..అనంతరం శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియఏపీకి అదనంగా 50.. తెలంగాణకు అదనంగా 15రాష్ట్ర విభజన తర్వాత ఇదే తొలిసారి ఎపీ ఎనాలిసిస్, విజయవాడ. దేశంలో జన గణన చేపట్టడానికి అనుమతిస్తూ కేంద్రం గెజిట్ నోటీఫికేషన్ సోమవారం జారీ అయ్యింది. వచ్చే ఏడాది నాటికి జన గణన, కులగణన పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశ వ్యాప్తంగా లోక్సభ స్థానాలు.. శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన జరిగిన 11 ఏళ్ల తర్వాత…. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన 11 ఏళ్ల తర్వాత రెండు రాష్ట్రాల శాసన సభల్లో స్థానాల పెంపునకు లైన్ క్లియర్ కావడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తూ 2014, మార్చి 1న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014ను కేంద్రం జారీ…
ఒక్క క్లిక్ తో…మీ బ్యాంకు ఖాతా ఖాళీ! సైబర్ నేరాలసై అవగాహన M.Ganesh, AP enalasis డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ దాడులు జరగడం సర్వసాధారణంగా మారిందన్నారు. ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ ల వినియోగం పెరగడంతో సోషల్ మీడియా ఖాతాలకు (ఉదా: వాట్సాప్, టెలిగ్రామ్ తదితర….) తెలియని మొబైల్ ఫోన్ నంబర్లు, గ్రూపుల నుండి APK (Android Package) (ఉదా: PM KISAN YOJANA no009.apk, ICICI Bank Credit Card Apply.apk, SBI ekyc.apk, YonoSBI.apk) ఫైల్స్ తరచుగా వస్తున్నాయన్నారు. కొన్ని APK ఫైల్స్ లో మాల్వేర్ (Malware), స్పైవేర్ (Spyware) లేదా ట్రోజన్ (Trojan) కోడ్లు ఉంటున్నాయన్నారు. యూజర్ తెలియకుండా APK (Android Package) ఫైల్స్ ను క్లిక్ చేసిన వెంటనే ఫోన్లో ఉన్న వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ అకౌంట్ డిటైల్స్, పాస్వర్డ్స్, కాంటాక్ట్స్, మెసేజ్లు, గ్యాలరీ ఫైల్స్ వంటి వ్యక్తిగత డేటా హ్యాకర్ల…
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్ధల సర్వే 41 మంది శాసన సభ్యుల పనితీరుపై విమర్శలు ఏపీ ఎనాలిసిస్, విజయవాడ. తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మార్కు పాలనకు మళ్లీ తెర లేపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల జాతకాలు తన గుప్పెట్లో పెట్టుకున్నారు . ఏడాది కాలంలో ఎమ్మెల్యేల పనితీరుపై అధ్యయనం చేయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల వారీగా నివేదికలు సేకరించారు. ప్రైవేటు సర్వే సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేల పని తీరుకు ర్యాంకులు కేటాయిస్తున్నారు. ఇదంతా చంద్రబాబు మార్కు పాలనకు సంకేతాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సర్వే నివేదికలు బహిర్గతం కానప్పటికీ అంతర్గతంగా సంచలనం రేపుతున్నాయి .రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉండగా గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 164 సీట్లు వచ్చాయి. వీటిలో అత్యధికంగా తెలుగుదేశం పార్టీ 135 నియోజకవర్గాల్లో గెలుపొందగా 21 స్థానాల్లో జనసేన ఎనిమిది స్థానాల్లో బిజెపి అభ్యర్థులు విజయం సాధించారు . 11 సీట్లకు…