Browsing: వాణిజ్యం

వాణిజ్యం

గ్లోబల్ ఐటీ కన్సల్టింగ్ దిగ్గజం యాక్సెంచర్ జూన్ 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 50,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్‌ సైకిల్‌ను ప్రకటించింది. ఇందులో భారతదేశంలో 15,000 మంది ఉన్నారు.…

టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ను అమెరికాకు తెచ్చేందుకు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నం చాలాచాలా ఖరీదైనదిగానే కనిపిస్తున్నది. అవును మరి.. ట్రంప్‌ పుణ్యమాని యాపిల్‌కు ‘మేక్‌…

దేశంలోని 7 ప్రధాన నగరాల్లో వచ్చే ఏడాది చివరికి 1.66 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త షాపింగ్‌ మాల్స్‌ ఏర్పాటవుతాయని స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్‌…

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమై, యుద్ధం వస్తుందనే ఆందోళనల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. బ్యాంకింగ్, చమురు షేర్లలో లాభాలు స్వీకరించడంతో సూచీలు నష్టాల్లో ముగిశాయి. యుద్ధం వచ్చినప్పుడు…

టాప్‌ అడ్వాన్స్‌ ట్యాక్స్‌ పేయర్ల (ఎక్కువ మొత్తంలో ముందస్తుగా పన్ను చెల్లిస్తున్న వారు)ను దగ్గరగా పర్యవేక్షించాలని ఆదాయపు పన్ను (ఐటీ) విభాగానికి సీబీడీటీ (కేంద్ర ప్రత్యక్ష పన్నుల…

నాలుగు బ్యాంకులకు రిజర్వు బ్యాంక్‌ షాకిచ్చింది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినందుకుగాను ఐసీఐసీఐ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతోపాటు మరో రెండు బ్యాంకులపై భారీ స్థాయిలో జరిమానా విధించింది.…

ఏపీ ఎనాలిసిస్, విజయవాడ కృష్ణా డిసిఎంఎస్ చైర్మన్ గా మచిలీపట్నం చెందిన జనసేన పార్టీ నాయకులు బండి రామకృష్ణ నియమితులయ్యారు. సోమవారం పది జిల్లాలకు డిసిసిబి చైర్మన్…

కృత్రిమ మేధ (ఏఐ)తో కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తాయని, తద్వారా పని స్వభావంలో మార్పులు వస్తాయని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఏఐ గ్లోబల్‌ హెడ్‌ అశోక్‌ క్రిష్‌…

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో తీవ్రవాదుల హత్యాకాండ నేపథ్యంలో భారత్‌- పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో.. దేశీయ మదుపర్లూ జాగ్రత్తపడ్డారు. విదేశీ, దేశీయ సంస్థాగత మదుపర్లు కొనుగోళ్లు చేపట్టినా, సాధారణ…