మతమార్పిడి అనంతరం అట్రాసిటీ చట్టం కింద కేసులపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరని స్పష్టం…
Browsing: జాతీయం
జాతీయ వార్తలు
భారతీయ రైల్వే (Indian Railways) టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల విషయంలో కీలక మార్పులు చేసింది. ట్రైన్ బయల్దేరే సమయం ఆధారంగా టికెట్ సొమ్మును రిఫండ్ చేసే విధానాన్ని…
ఏపీ ఎనాలసిస్ ప్రతినిధి: లోక్సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే…
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతీయ స్టాక్ మార్కెట్ను భారీ దెబ్బ తీశాయి. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో పాటు, చమురు సరఫరాపై పడే…
జమ్మూకశ్మీర్లోని కిశ్త్వాడ్ జిల్లాలో ఇటీవల సంభవించిన క్లౌడ్ బరస్ట్.. పెను విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ఉపద్రవాన్ని మరువక ముందే కథువా జిల్లాలోని ఘాటీ గ్రామంలో…
తప్పిపోయిన ఓ యువతి గురించి వెతుకుతున్న కుటుంబానికి అనుకోనివిధంగా వింత అనుభవం ఎదురైంది. ఇంటినుంచి వెళ్లిపోయిన ఆ యువతి తన సోదరి వరసైన మరో యువతిని వివాహం…
ఏపీ ఎనాలిసిస్, తిరుపతి దేశమంతా ప్రధాని మోడీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ను కోరుకుంటోందని, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఏపీలో అభివృద్ధి మెరుపు వేగంతో…
దేశం విడిచిపెట్టకుండా పాస్ పోర్టు స్వాధీనం చేయాలని ఆదేశం ఏపీ ఎనాలిసిస్, హైదరాబాద్ ఓబులాపురం మైనింగ్ కేసులో కారాగార శిక్ష అనుభవిస్తున్న గాలి జనార్దన్ రెడ్డికి (Gali…
భారత ప్రభుత్వం పాకిస్తాన్కు నీళ్లు ఆపేసింది. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దిగువకు నీళ్లు వెళ్లకుండా ఆపేసింది. మా నీళ్లు ఎవరూ ఆపలేరని ఈ ఒప్పందాన్ని…
న్యూఢిల్లీ, జూన్ 7: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతీయ రైతులకు కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేసింది. కిసాన్ సమ్మాన్ పథకం 11వ వార్షికోత్సవం సందర్భంగా, రైతుల సంక్షేమానికి కేంద్రం నిరంతరం…