Browsing: జాతీయం

జాతీయ వార్తలు

యుద్దం నేపధ్యంలో ప్రత్యేక కథనం, సరిహద్దుల్లో ఉధ్రిక్త పరిస్ధితులు కృష్ణారావు, జర్నలిస్ట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అనేది భారతదేశం యొక్క జమ్మూ మరియు కశ్మీర్ రాష్ట్రంలోని ఒక…

అమలులోకి నూతన పాలసీలు ప్రభుత్వ సలహాదారులు సోమనాథ్, సతీష్ రెడ్డి ప్రజెంటేషన్ ఏపీ స్టేట్ బ్యూరో, అంతరిక్ష-రక్షణ రంగాలకు సంబంధించి ప్రాజెక్టులు రాష్ట్రంలో నెలకొల్పేలా పెట్టుబడులు ఆకర్షించడంపై …

జై భారత్.. జై భారత్.. జై భారత్.. ప్రధాని మోది జిందాబాద్. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజల నుంచి లభిస్తున్న మద్దతు. దీనికి సంబంధించిన…

భారత దళాలు చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ ఎఫెక్ట్‌.. చీకటి పొరలు చీల్చుకొని సూర్యుడు పొద్దుపొడిచే కొద్దీ మెల్లగా బాహ్య ప్రపంచానికి తెలుస్తోంది. ఇప్పటివరకు అక్కడ 80 మంది…

ఏపీ స్టేట్ బ్యూరో, వైబ్రంట్స్ ఆఫ్ కలాం అనే సంస్థ రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాలు ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంకు…

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడి తప్పిదం చేసినవారికి, ఘోర కుట్రలో భాగస్వాములైన వారికి కనీవినీ ఎరగని చావుదెబ్బ తప్పదని హెచ్చరించిన భారత ప్రధాని నరేంద్రమోదీ ఆ దిశగా కీలక…

జమ్మూకశ్మీర్‌ జైళ్లలో ఉన్న హైప్రొఫైల్‌ ఉగ్రనాయకులను విడిపించేందుకు భారీ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు పసిగట్టాయి. ఈక్రమంలో శ్రీనగర్‌ సెంట్రల్‌ జైల్‌, కోట్‌ బాల్వాల్‌ జైల్‌, జమ్మూలోని…

ఏపీ ఎనాలిసిస్, విజయవాడ ప్రధాని మోది అమరావతి పర్యటన పట్ల మిశ్రమ స్పందన లభిస్తోంది. కొత్తగా ఎటువంటి ప్రకటనలు చేయకపోయినా, అమరావతి నిర్మాణంలో నేనూ బాధ్యత తీసుకుంటాను….కలిసి…

గోవాలో తీవ్ర విషాదం జరిగింది. శిర్గావ్‌లో గల లైరాయ్‌ ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. జాతరను పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తొక్కిసలాట (Stampede in Temple)…

గగనతలంలో కానవచ్చే గుల్లలమోద క్షిపణి…దివిసీమ లో అతిపెద్ద రక్షణ రంగ ప్రాజెక్టు…నవ్యాంధ్ర ప్రదేశ్ కి కంఠాభరణంగావర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. ఏపీ స్టేట్ బ్యూరో, అది…