Browsing: జాతీయం

జాతీయ వార్తలు

ఆసక్తిగా ప్రజలు, వ్యాపార, రాజకీయ వర్గాలు ప్రజల రాకపోకల కోసం 14 వేల బస్సులు చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి సభలో ప్రధాని…

అన్ని నియోజకవర్గాల నుంచి తరలిరానున్న ప్రజలుఅందరికీ భోజన సౌకర్యంభూములు ఇచ్చిన రైతులకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యంఏపీ స్టేట్ బ్యూరో.అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభానికి విచ్చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర…

ప్రదర్శనకు ప్రత్యేక ఏర్పాట్లు.. ఏపీ స్టేట్ బ్యూరో, తెనాలికి చెందిన శిల్పి కాటూరి వెంకటేశ్వరావు ఆయన కుమారులు రవిచంద్ర, సూర్య కుమార్ మోడ్రన్ ఆర్ట్ లో నిష్ణాతులు. ఇప్పటికే ఎన్నో రకాల విగ్రహాలను తయారు చేసి…

పహల్గాం ఊచకోత తర్వాత భారత నౌకాదళ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఈ నెల 24న ఐఎన్‌ఎస్‌ సూరత్‌ యుద్ధనౌక నుంచి ఎంఆర్‌శామ్‌ క్షిపణి పరీక్ష జరిగింది. ఇది.. సముద్రతలానికి…

వక్షోజాలు పట్టుకొనే యత్నం రేప్‌ ప్రయత్నం కాదు కలకత్తా హైకోర్టు వ్యాఖ్యలు మైనర్‌ బాధితురాలి వక్షోజాలను పట్టుకోవడానికి ప్రయత్నించడం ‘తీవ్రస్థాయి లైంగిక దాడి’ అవుతుందే తప్ప అది…

అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, అభివృద్ధి ప్రాజెక్టులపై వారితో విస్తృతంగా చర్చించారు. మియావాకీ విధానంతో పచ్చదనం పెంపు, ఉగ్రవాదంపై కఠిన నిర్ణయాలకు మద్దతు…

ప్రధాని మోడీ పైనే ఆశలు … మే 2న అమరావతి రాక … ఆహ్వానించేందుకు రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు… ఊపందుకున్న పనులు ఏపీ ఎనాలిసిస్, విజయవాడ. అమరావతి…

జమ్ముకశ్మీర్‌ మళ్లీ నెత్తురోడింది. ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. అనంతనాగ్‌ జిల్లా పహల్గాం పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన…

తొలి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కనుంది. ఇందుకు ముమూర్తం ఖరారైంది. ఇప్పటివరకు డీజిల్, విద్యుత్ రైళ్లు నడుస్తుండగా.. హైడ్రోజన్‌తో నడిచే తొలి రైలు అందుబాటులోకి రాబోతోంది. దానిలో భాగంగా..…

తమ ప్రభుత్వం రూపొందిస్తున్న విధానాలు రానున్న వెయ్యేళ్ల భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరిపాలక సిబ్బంది పనితీరు, విధాన రూపకల్పన…