కార్మిక చట్టంలో సవరణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసమేనట * స్పష్టం చేసిన మంత్రి పార్థసారథి M.GANESH. VIJAYAWADA. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
స్టేట్ బ్యూరో, ఏపీ ఎనాలిసిస్ వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేసుకునేందుకు ఉద్దేశించిన ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్ (కన్వర్షన్ ఆప్ నాన్ అగ్రికల్చరల్ పర్ససెస్) యాక్ట్…
M.GANESH,VIJAYAWADA. ఎన్నికల హామీల్లో భాగంగా మరో ముఖ్యమైన పథకం తల్లికి వందనం అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్, పయ్యావుల…
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న…
ఏపీ ఎనాలిసిస్, తిరుపతి దేశమంతా ప్రధాని మోడీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ను కోరుకుంటోందని, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఏపీలో అభివృద్ధి మెరుపు వేగంతో…
ఏపీ ఎనాలిసిస్, పొదిలి రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్థితి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రకాశం జిల్లాలోని పొదిలిలో బుధవారం…
ఏపీ ఎనాలిసిస్, విజయవాడ. అమరావతి రాజధానిలో నివసించే మహిళలపై అవాకులు, చవాకులు పేలిన సీనియర్ జర్నలిస్టు ఆర్ వీవీ కృష్ణంరాజుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కేసులు…
విజయవాడ-గుంటూరు ఏపీ ఎనాలిసిస్, మంగళగిరి విజయవాడ, గుంటూరు మధ్య ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది. మంగళగిరికి 50, గుంటూరుకు 100 బస్సులు కేటాయించనున్నారు. మంగళగిరి ఆర్టీసీ డిపోలో…
దేశం విడిచిపెట్టకుండా పాస్ పోర్టు స్వాధీనం చేయాలని ఆదేశం ఏపీ ఎనాలిసిస్, హైదరాబాద్ ఓబులాపురం మైనింగ్ కేసులో కారాగార శిక్ష అనుభవిస్తున్న గాలి జనార్దన్ రెడ్డికి (Gali…
యోగాంధ్ర మనందరిదీ-మంత్రి లోకేష్ యోగాంధ్ర ఏర్పాట్లపై ఉన్నత స్ధాయి సమీక్ష ఏపీ ఎనాలిసిస్, విశాఖపట్నం ఈ నెల 21న నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమం ప్రజలందరిదీనని మంత్రి నారా లోకేశ్…