ఏపీ ఎనాలిసిస్, విజయవాడ కృష్ణా డిసిఎంఎస్ చైర్మన్ గా మచిలీపట్నం చెందిన జనసేన పార్టీ నాయకులు బండి రామకృష్ణ నియమితులయ్యారు. సోమవారం పది జిల్లాలకు డిసిసిబి చైర్మన్…

చాలా మంది ఫ్రాంఛైజీలు సృష్టిస్తుంటారు. అవి ఎన్ని రోజులుంటాయి.. ఎక్కడి దాకా వెళ్తాయి ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కానీ, శైలేశ్‌ ‘హిట్‌: ఫస్ట్‌ కేస్‌’ (Hit 3)…

రుణయాప్‌ల ద్వారా అమాయకుల మెడకు రుణ ఉచ్చు బిగిస్తున్న ముఠాను విశాఖ పోలీసులు గుర్తించారు. వీరికి సహకారం అందిస్తున్న 16 మందిని అరెస్టు చేసినట్లు విశాఖ నగర…

కృత్రిమ మేధ (ఏఐ)తో కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తాయని, తద్వారా పని స్వభావంలో మార్పులు వస్తాయని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఏఐ గ్లోబల్‌ హెడ్‌ అశోక్‌ క్రిష్‌…

భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్‌ ఛానళ్ల (Ban on…

నిన్నటి విధ్వంసం నుంచి..రేపటి వికాసం వైపు అమరావతి ప్రయాణం మొదలవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు పునః ప్రారంభమయ్యే రోజు..రాష్ట్ర…

పహల్గాం ఊచకోత తర్వాత భారత నౌకాదళ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఈ నెల 24న ఐఎన్‌ఎస్‌ సూరత్‌ యుద్ధనౌక నుంచి ఎంఆర్‌శామ్‌ క్షిపణి పరీక్ష జరిగింది. ఇది.. సముద్రతలానికి…

బాధితుల మొర వింటూ ఫిర్యాదు రాసిచ్చేస్తుందినేరాన్ని బట్టి ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాల్సిన సెక్షన్లూ చెప్పేస్తుందిక్రైమ్‌ సీన్‌లో ఆధారాల సేకరణ నుంచి దర్యాప్తు ఏ విధంగా చేయాలో చెబుతుందిడిఫెన్స్‌ లాయర్‌…

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2009లో కన్నడ చిత్రం గిల్లితో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తెలుగులో ‘కెరటం’ మూవీతో…