అగమ్య గోచరంగా ఉప ఎన్నిక అభ్యర్ధులు అధినేత్రి షర్మిల ప్రచారమే చేయలేదు. ఎన్నికల అవకతవరకలపై సంచలనం రేపిన రాహుల్ ప్రకటనలు వాటిపై స్పందించని ఏపీ కాంగ్రెస్ -అంతర్మధనంలో…
కడప అందరి చూపు అటువైపే జగన్ కోటలో కూటమి పాగా? ప్రతిష్ట నిలబెట్టుకునే యత్నంలో వైసీపీ, రికార్డు నెలకొల్పే పనిలో టీడీపీ రసవత్తరంగా పులివెందుల జెడ్పీటీసీ ఉప…
రక్షాబంధన్.. తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాలకు,రక్షణకూ ప్రతీక! అన్నాచెల్లెళ్లు – అక్కాత మ్ముళ్ల మధ్య అనురాగాలు- అనుబంధాలను పెంచే పండుగ! కుటుంబం మొత్తం.. సంతోషాల సాగరంలో ఓలలాడే వేడుక!…
భారతదేశం అంటేనే ఎన్నో పురాతన ఆలయాలకు ప్రసిద్ధి. ఆకట్టుకునే అద్భుత శిల్పకళా సౌందర్యం.. కట్టిపడేసే కట్టడాలను చూడడానికి దేశవిదేశాల నుంచి ఎంతోమంది భక్తులు, యాత్రికులు వస్తుంటారు. వందల…
అఖండ 2: తాండవం’తో దసరా బరిలో సందడి చేయనున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కించారు. ఎం తేజస్విని సమర్పణలో…
అదేపనిగా ఓటీటీలు చూడడం ప్రాణాల మీదకు తెస్తోంది. బెంగళూరులో గాంధార్ (14) అనే బాలుడి ఆత్మహత్యకు జపనీస్ వెబ్ సిరీస్ కారణమని పోలీసులు తేల్చడంతో దిగ్భ్రాంతి చెందడం…
అమెరికా అధ్యక్షుడు డ్రొనాల్ట్ ట్రంప్ సుంకాల దెబ్బకు ఆక్వా రంగం విలవిల్లాడుతోంది. ఆక్వా రైతులను పిడుగుపాటుకు గురిచేస్తోంది. ఎగుమతులు నిలిచిపోవటంతో ధరలు రోజురోజుకు పతనమైపోతున్నాయి. చేతికొచ్చిన పంటను…
.లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తాంషర్మిలా హెచ్చరిక ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫై ఉన్న కోపాన్ని దివంగత వైఎస్…
ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో నాణ్యత ప్రమాణాలను బలోపేతం చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానెల్లూరు,…
‘నేతన్న భరోసా’ పథకం కింద చేనేతలకు ఏటా రూ.25 వేలు ఆర్థికసాయం అందించబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల…