ప్రజా సమస్యలపై వైసీపీ కార్యాచరణ ఈ నెల 29న పీఏసీ సమావేశం ఏపీ ఎనాలిసిస్, విజయవాడ. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్…

క‌రివేపాకులను మ‌నం నిత్యం ప‌లు ర‌కాల వంట‌ల్లో వేస్తుంటాం. వంట‌కాల్లో వ‌చ్చే క‌రివేపాకుల‌ను దాదాపుగా చాలా మంది తిన‌రు. ప‌డేస్తుంటారు. కానీ ఆయుర్వేద ప్ర‌కారం చూస్తే క‌రివేపాకు…

ప్రవాస భారతీయ (ఎన్‌ఆర్‌ఐ) ఖాతాదారుల కోసం ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ సరికొత్త సేవలను ప్రకటించింది. 12 దేశాల నుంచి అంతర్జాతీయ మొబైల్‌ నంబరుతోనూ ఉచితంగా యూపీఐ చెల్లింపులు…

రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఏపీ మంత్రి…

విశాఖపట్నంలో నూతన ఐటీ క్యాంపస్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు కాగ్నిజెంట్ (Cognizant) ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ‘ఎక్స్‌’లో వెల్లడించింది. విశాఖలోని కాపులుప్పాడలో 22 ఎకరాల్లో క్యాంపస్‌…

అధిక రక్తపోటును తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? అయితే తగినంత నీరు తాగటం అలవాటు చేసుకోండి. రక్తంలో సోడియం మోతాదులు నార్మల్‌లో గరిష్ఠ స్థాయికి దగ్గరలో ఉండటానికీ అధిక రక్తపోటు,…

ఈ డిజిటల్‌ యుగంలో ఇంటర్నెట్‌ మన జీవితంలో ఒక అంతర్భాగమైంది. ఆన్‌లైన్‌ షాపింగ్, బ్యాంకింగ్, సామాజిక వేదికలు.. ఇలా సమస్తం ఒక్క క్లిక్‌తో సాధ్యమవుతోంది. ఈ సౌలభ్యం…

విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (11th International Yoga Day) సందడి మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగాసనాలు…