Author: apanalysis

యాంగ్జైటీ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్… ఈ రెండింటి మూలంగా తలెత్తే సమస్యలు. ఏదో యాక్సిడెం ట్ అయినట్టు… లేదా ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోననిభయం. ఎప్పుడూ ఆలోచనలే, అన్నీ నెగటివ్గానే ఉంటాయి. దీంతో దేనిమీదా దృష్టిపెట్టలేకపోతుంటారు. ఇందులో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. మెదడు క్షణం కూడా విశ్రాంతి లేకుండా ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. దాంతో మనసు స్థిమితంగా వుండదు. దీనికితోడు భయం, ఆందోళన మనసును కమ్మేస్తుంటాయి. ప్రశాంతంగా ఉండనివ్వవు. ఇది ఇలాగే కొనసా గితే గుండెదడ, ఒళ్లంతా చెమటలు పట్టడం, గొంతు ఎండిపోవటం వంటి శారీర కసమస్యలు తలెత్తి, దానిప్రభావం మళ్లీ మెదడుపైనే పడుతుంది.దాంతో ఆలోచనలు అదుపు తప్పటం, చిన్న చిన్న నిర్ణయాలు కూడా తీసుకోలేకపోవటం, ఏ పనీ చేయలేక ప్రతిదానికీ ఇతరుల మీద ఆధార పడటం లేదా దేవుడి మీదనే భారం వేస్తూ, అన్నింటికీ చేతులు ఎత్తేయటం వంటి ఇతర ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. క్రమేణా…

Read More

యాంగ్జైటీ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్… ఈ రెండింటి మూలంగా తలెత్తే సమస్యలు. ఏదో యాక్సిడెంట్ అయినట్టు… లేదా ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయం. ఎప్పుడూ ఆలోచనలే, అన్నీ నెగటివ్గానే ఉంటాయి. దీంతో దేని మీదా దృష్టి పెట్టలేక పోతుంటారు. ఇందులో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. మెదడు క్షణం కూడా విశ్రాంతి లేకుండా ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. దాంతో మనసు స్థిమితంగా వుండదు. దీనికితోడు భయం, ఆందోళన మనసును కమ్మేస్తుంటాయి. ప్రశాంతంగా ఉండనివ్వవు. ఇది ఇలాగే కొనసా గితే గుండెదడ, ఒళ్లంతా చెమటలు పట్టడం, గొంతు ఎండిపోవటం వంటి శారీర కసమస్యలు తలెత్తి, దానిప్రభావం మళ్లీ మెదడుపైనే పడుతుంది. దాంతో ఆలోచనలు అదుపు తప్పటం, చిన్న చిన్న నిర్ణయాలు కూడా తీసుకోలేకపోవటం, ఏ పనీ చేయలేక ప్రతిదానికీ ఇతరుల మీద ఆధార పడటం లేదా దేవుడి మీదనే భారం వేస్తూ, అన్నింటికీ చేతులు ఎత్తేయటం వంటి…

Read More

మజ్జీగపెరుగుకు నాలుగురెట్లు నీళ్లు కలిపి చిలికి వెన్న తొలగిస్తే మజ్జిగ తయారవుతుంది. మజ్జిగలో కొవ్వును తొలగిస్తారు కనుక పెద్ద వయసువారికి మంచి చేస్తుంది. పెరుగుకి బరువునీ, కఫాన్నీ పెంచే గుణాలు ఉంటాయి.ఉపయోగాలు : మజ్జిగ మూడు దోషాలనూ తగ్గిస్తుంది. మజ్జిగను ఉఫ్పు కలిపి తీసుకుంటే వాతాన్ని తగ్గిస్తుంది. మజ్జిగను పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే పైత్యం తగ్గుతుంది.మజ్జిగకు శొంఠి, పిప్పళ్లు, మిరియాల చూర్ణం కలిపి తీసుకుంటే కఫం తగ్గుతుంది.పథ్యంగా, ఆకలిని పెంచేదిగా, రుచికారకంగా, బుద్ధివర్థకంగా పనిచేస్తుంది.మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, ఉప్పు కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరం తగ్గుతుంది.మజ్జిగను ఎక్కువగా వాడేవారిలో పైల్స్ కూడా తయారుకావు.మూత్రంలో మంటకు మజ్జిగలో శుద్ధిచేసిన గంధకాన్ని కలిపి తీసుకోవాలి.చర్మంపైన మంటలకు మజ్జిగలో వాష్ క్లాత్ని ముంచి ఒళ్లు తుడుచుకోవాలి.సొరియాసిస్, ఎగ్జిమాకు చిక్కని మజ్జిగలో ఒక నూలు గుడ్డను తడిపి కొన్ని గంటలపాటు చర్మవ్యాధి ఉన్నచోట పరిచి ఉంచితే ఉపశమనం లభిస్తుంది.వేరుశనగ, నెయ్యి వంటి ఆహారాలతో ఎలర్జీలకు మజ్జిగకు కాస్తంత…

Read More

మజ్జీగ పెరుగుకు నాలుగురెట్లు నీళ్లు కలిపి చిలికి వెన్న తొలగిస్తే మజ్జిగ తయారవుతుంది. మజ్జిగలో కొవ్వును తొలగిస్తారు కనుక పెద్ద వయసువారికి మంచి చేస్తుంది. పెరుగుకి బరువునీ, కఫాన్నీ పెంచే గుణాలు ఉంటాయి. ఉపయోగాలు : మజ్జిగ మూడు దోషాలనూ తగ్గిస్తుంది. మజ్జిగను ఉఫ్పు కలిపి తీసుకుంటే వాతాన్ని తగ్గిస్తుంది. మజ్జిగను పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే పైత్యం తగ్గుతుంది. మజ్జిగకు శొంఠి, పిప్పళ్లు, మిరియాల చూర్ణం కలిపి తీసుకుంటే కఫం తగ్గుతుంది. పథ్యంగా, ఆకలిని పెంచేదిగా, రుచికారకంగా, బుద్ధివర్థకంగా పనిచేస్తుంది. మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, ఉప్పు కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరం తగ్గుతుంది. మజ్జిగను ఎక్కువగా వాడేవారిలో పైల్స్ కూడా తయారుకావు. మూత్రంలో మంటకు మజ్జిగలో శుద్ధిచేసిన గంధకాన్ని కలిపి తీసుకోవాలి. చర్మంపైన మంటలకు మజ్జిగలో వాష్ క్లాత్ని ముంచి ఒళ్లు తుడుచుకోవాలి. సొరియాసిస్, ఎగ్జిమాకు చిక్కని మజ్జిగలో ఒక నూలు గుడ్డను తడిపి కొన్ని గంటలపాటు చర్మవ్యాధి ఉన్నచోట…

Read More

ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం అత్యంత ఆందోళనకరమైన రీతిలో విస్తరిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది సెకన్లకు ఇద్దరు కొత్తగా మధుమేహనికి గురవుతున్నారు. ప్రస్తుతం 28.5 కోట్ల మంది మధుమేహ బాదితులలో 5 కోట్ల 8 లక్షల మంది భారతదేశంలోనే ఉండడం గమనార్హం. మధుమేహం ఉన్న వ్యక్తి ఆసుపత్రిలో చేరడానికి దారితీస్తున్న అతిసాధారణ కారణం పాదాల సమస్య. పాదాల సమస్యను మధుమేహ రోగులు సరైన అవగాహనతో తగిన జాగ్రత్తలు పాటించి నివారించుకోవచ్చు. అందుకే మధుమేహం ఉన్నవారు తమపాదాల సంరక్షణ గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి. పాదాల సంరక్షణ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు. మధుమేహం ఉన్న వారిలో ప్రతి నలుగురిలో ఇద్దరికి పాదాలకు సంబంధించిన సమస్య ఉంది మధుమేహ వ్యాధిలో పాదాలకు సమస్యలు రావడంవల్ల దీర్ఘకాలం ఆసుపత్రిలో ఉండాల్సిరావడం కారణంగా చాలమంది బాధ పడుతున్నారు. దీర్ఘకాలంగా మధుమేహం ఉన్నవారిలో 15 శాతం మందికి పాదాల సమస్య వచ్చే అవకాశం ఉంది. పాదాలపై ఏర్పడే…

Read More

ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం అత్యంత ఆందోళనకరమైన రీతిలో విస్తరిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది సెకన్లకు ఇద్దరు కొత్తగా మధుమేహనికి గురవుతున్నారు. ప్రస్తుతం 28.5 కోట్ల మంది మధుమేహ బాదితులలో 5 కోట్ల 8 లక్షల మంది భారతదేశంలోనే ఉండడం గమనార్హం. మధుమేహం ఉన్న వ్యక్తి ఆసుపత్రిలో చేరడానికి దారితీస్తున్న అతిసాధారణ కారణం పాదాల సమస్య. పాదాల సమస్యను మధుమేహ రోగులు సరైన అవగాహనతో తగిన జాగ్రత్తలు పాటించి నివారించుకోవచ్చు. అందుకే మధుమేహం ఉన్నవారు తమపాదాల సంరక్షణ గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి. పాదాల సంరక్షణ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు.మధుమేహం ఉన్న వారిలో ప్రతి నలుగురిలో ఇద్దరికి పాదాలకు సంబంధించిన సమస్య ఉంది మధుమేహ వ్యాధిలో పాదాలకు సమస్యలు రావడంవల్ల దీర్ఘకాలం ఆసుపత్రిలో ఉండాల్సిరావడం కారణంగా చాలమంది బాధ పడుతున్నారు. దీర్ఘకాలంగా మధుమేహం ఉన్నవారిలో 15 శాతం మందికి పాదాల సమస్య వచ్చే అవకాశం ఉంది. పాదాలపై ఏర్పడే పుండ్లు,…

Read More

ఆవలింత లేదా ఆవులింత ఎరుగని మనుషులు వుండరు. మనుషులే గాక పిల్లులు, కుక్కలు, ఇతర కొన్ని జంతువులు కూడా నోరంతా తెరిచి ఆవులిం చడం గమనించవచ్చు. ఆవులించేటప్పుడు నోరంతా పెద్దగా తెరచు కుంటుంది. ఆవులింతలు నిద్రకు ఆరంభ చిహ్నంగా కొందరు భావిస్తారు. సుష్టుగా తిన్నప్పుడు లేదా బాగా అలసిపోయినప్పుడు కూడా అవలింతలు వస్తాయి.ఇది అసంకల్పిత కండర చర్య అంటే మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది. ఇవి ఎందుకు వస్తాయంటే శ్వాసక్రియ జరగవలసినంత వేగంగా జరగకుండా వున్నప్పుడు దేహనికి గాలి సరఫరా తగ్గిందని మెదడు గుర్తిస్తుంది. ‘ఎక్కువ గాలిని తీసుకురా’ అని శ్వాసక్రియను ఆజ్ఞాపిస్తుంది. అందువల్ల ఎక్కువ గాలిని లోపలికి గ్రహించేందుకు వీలుగా రెండు దవడలను వెడల్పుగా చాపి, నోరు తెరచకునేట్లు చేస్తాము. దీన్నే ఆవులింత అంటారు. విసుగు, ఆతృత ఎక్కువ అయినప్పుడు,అలసిపోయినప్పుడు శ్వాస క్రియ జరగవలసినంత వేగంగా జరగదు. ఆవులింత దీన్ని భర్తీ చేస్తుంది. ఆవు లింత వల్ల శరీరానికి కొంత రిలాక్సేషన్…

Read More

ఆవలింత లేదా ఆవులింత ఎరుగని మనుషులు వుండరు. మనుషులే గాక పిల్లులు, కుక్కలు, ఇతర కొన్ని జంతువులు కూడా నోరంతా తెరిచి ఆవులిం చడం గమనించవచ్చు. ఆవులించేటప్పుడు నోరంతా పెద్దగా తెరచు కుంటుంది. ఆవులింతలు నిద్రకు ఆరంభ చిహ్నంగా కొందరు భావిస్తారు. సుష్టుగా తిన్నప్పుడు లేదా బాగా అలసిపోయినప్పుడు కూడా అవలింతలు వస్తాయి. ఇది అసంకల్పిత కండర చర్య అంటే మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది. ఇవి ఎందుకు వస్తాయంటే శ్వాసక్రియ జరగవలసినంత వేగంగా జరగకుండా వున్నప్పుడు దేహనికి గాలి సరఫరా తగ్గిందని మెదడు గుర్తిస్తుంది. ‘ఎక్కువ గాలిని తీసుకురా’ అని శ్వాసక్రియను ఆజ్ఞాపిస్తుంది. అందువల్ల ఎక్కువ గాలిని లోపలికి గ్రహించేందుకు వీలుగా రెండు దవడలను వెడల్పుగా చాపి, నోరు తెరచకునేట్లు చేస్తాము. దీన్నే ఆవులింత అంటారు. విసుగు, ఆతృత ఎక్కువ అయినప్పుడు,అలసిపోయినప్పుడు శ్వాస క్రియ జరగవలసినంత వేగంగా జరగదు. ఆవులింత దీన్ని భర్తీ చేస్తుంది. ఆవు లింత వల్ల శరీరానికి…

Read More

సూక్ష్మక్రిములు, కాలుష్యాలు శరీరంలోకి వెళ్లకుండా టాన్సిల్స్ కాపాడుతాయి. మనం తినే ఆహారంలో, తాగే నీళ్లలో కాలుష్యాలు, విషపదార్థాలు, సూక్ష్మక్రిములు ఉంటాయి. అలాగే పీల్చేగాలిలోనూ ఈ కల్మషాలు ఉంటాయి. ఇవన్నీ నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తే పలు రకాల వ్యాధులూ తలెత్తవచ్చు. ఒక్కోసారి ప్రాణాపాయమూ ఏర్పడవచ్చు. వీటిని నిరోధించడమే టాన్సిల్స్ పని. వీటివల్లే కల్మషాల్లేని, క్రిముల్లేని ఆహార పానీయాలు శరీరంలోకి వెళతాయి.కాలుష్యాలను నిరోధించే క్రమంలో కొన్నిసార్లు టాన్సిల్స్ బాధకు లోనవుతాయి. టాన్సిల్స్లో వాపు, తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. జ్వరం కూడా రావచ్చు. టాన్సిల్ సమస్యకు సరైన చికిత్స చేయించకపోతే, గొంతులోని ఇన్ఫెక్షన్లు, చెవిలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. దీనివల్ల చెవిలో నొప్పి, వినిపించకపోవడంతో పాటు కొందరిలో చెవిలో చీము కూడా రావచ్చు. ఇక్కడికి వెళ్లిన ఇన్ఫెక్షన్లు మెదడులోకి వెళ్లవచ్చు. ఇది చాలా ప్రమాదం.

Read More

గర్భస్రావం లేదా అబార్షన్ : గర్భం ద్వారా ఏర్పడిన పిండం మరియు సంబంధిత భాగాలు, పిండం చనిపోయిన తరువాత గర్భాశయం నుండి బయట పడడాన్ని గర్భస్రావం అంటారు. గర్భస్రావం ఏ కారణం లేకుండా కూడా జరుగవచ్చు. పిండం ఆరో నెలకు ముందు లేదా 500 గ్రాముల బరువులోపు ఉండి పడిపోయినప్పుడు గర్భస్రావంగా చెబుతారు. వరుసగా 2 నుంచి 3 సార్లు అలా జరిగినప్పుడు దానికి గల కారణాలు విశ్లేషించాల్సి ఉంటుంది. సాధారణంగా ఎప్పుడైనా ఒక సారి గర్భస్రావం జరగడానికి 50 శాతం మహిళలకు అవకాశం ఉండొచ్చు. ఇవేకాక దీనికి ఎన్నో కారణాలుటాయి. పిండం తయారీలో లోపం అన్నింటికన్నా ముఖ్యం. ఈ లోపాలు ఉన్నప్పుడు సహజంగానే ఎదుగుదల ఆగి గర్భస్రావమవుతుంది. జన్యుపరమైన కారణాలు ఒక్కోసారి గర్భస్రావానికి కారణమైనా కూడా పదే పదే ఇలా జరగదు. కాబట్టి ఒకసారి గర్భస్రావం అయితే దాని గురించి ఎక్కు వగా కంగారు పడాల్సిన అవ సరం లేదు.…

Read More