Author: apanalysis

ఇప్పుడు ఎవరిని కదిపినా, కొలస్ట్రాల్ సమస్యలూ, కీళ్ల నొప్పులే! వీటిని అదుపులో ఉంచుకోవాలంటే ఉల్లిపాయలని ఆహారంలో చేర్చుకోవాలని అంటున్నారు నిపుణులు.ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు కళ్లు మండటనికి కారణం… వాటిల్లోని సల్ఫర్ ఖనిజమే. ఇది రక్తంలో గడ్డలు ఏర్పడకుండా చేస్తుంది. గుండె నొప్పికి కారణం అయ్యే కొలస్ట్రాల్ సమస్యని అదుపులో ఉంచి ట్రైగ్లిజరాయిడ్లు పెరగకుండా చేస్తుంది. ఉల్లిపాయల్లో ఉండే ఫ్లవనాయిడ్లు గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటయి. మెనోపాజ్ కు ముందు ఎముకలు సాంద్రతని కోల్పోయి గుల్లబరిపోతుంటాయి. ఆ సమయంలో ఉల్లిపాయలని తగిన మోతాదులో తీసుకుంటే ఆ సమస్య నుంచి బయపడొచ్చు. ఉల్లిలోని కొన్ని రకాల పోషకాలు శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని అందించి, వివిధ రకాల వ్యాధులు దాడిచేయకుండా అడ్డుకుంటాయి. రోజు మొత్తం మీద ఓ మోస్తరు పరిమాణంలోని ఒక్క ఉల్లిని చేర్చుకున్నా సరే, అండాశయ క్యాన్సర్ ని అదుపు చేయడానికి అది పనికొస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బ్యాక్టీరియా సంబంధిత ఇస్ఫెక్షన్లని నివారించి, రక్తంలోని…

Read More

ఇప్పుడు ఎవరిని కదిపినా, కొలస్ట్రాల్ సమస్యలూ, కీళ్ల నొప్పులే! వీటిని అదుపులో ఉంచుకోవాలంటే ఉల్లిపాయలని ఆహారంలో చేర్చుకోవాలని అంటున్నారు నిపుణులు. ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు కళ్లు మండటనికి కారణం… వాటిల్లోని సల్ఫర్ ఖనిజమే. ఇది రక్తంలో గడ్డలు ఏర్పడకుండా చేస్తుంది. గుండె నొప్పికి కారణం అయ్యే కొలస్ట్రాల్ సమస్యని అదుపులో ఉంచి ట్రైగ్లిజరాయిడ్లు పెరగకుండా చేస్తుంది. ఉల్లిపాయల్లో ఉండే ఫ్లవనాయిడ్లు గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటయి. మెనోపాజ్ కు ముందు ఎముకలు సాంద్రతని కోల్పోయి గుల్లబరిపోతుంటాయి. ఆ సమయంలో ఉల్లిపాయలని తగిన మోతాదులో తీసుకుంటే ఆ సమస్య నుంచి బయపడొచ్చు. ఉల్లిలోని కొన్ని రకాల పోషకాలు శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని అందించి, వివిధ రకాల వ్యాధులు దాడిచేయకుండా అడ్డుకుంటాయి. రోజు మొత్తం మీద ఓ మోస్తరు పరిమాణంలోని ఒక్క ఉల్లిని చేర్చుకున్నా సరే, అండాశయ క్యాన్సర్ ని అదుపు చేయడానికి అది పనికొస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బ్యాక్టీరియా సంబంధిత ఇస్ఫెక్షన్లని నివారించి,…

Read More

ప్రకృతి సిద్ధ ఔషధం వేప. ఇది చర్మ సంరక్షణకు ఎంతో మేలు చేస్తుంది. ఓ యాబై వరకు వేపాకుల్ని తీసుకుని రెండు లీటర్ల నీటిలో వేసి, అవి రంగు మారే వరకూ మరిగించాలి. ఆ నీటిని చల్లర్చి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ వేప నీళ్లని రోజూ వంద మి.లీ చొప్పున బెకట్ నీటిలో కలుపుకుని స్నానం చేయాలి. ఇల రోజూ చేస్తే, చర్మ ఇస్పెక్షన్లూ, మెటిమలూ, వైట్ హెడ్స్ లాంటివి రావు. ఈ నీళ్లని స్కిన్ టోనర్లగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ వేప నీటిలో దూదిని ముంచి దాంతో రాత్రి పడుకోబోయే ముందు ముఖాన్ని బాగా తుడుచుకుని పడుకోవాలి. ఇలా చేస్తే మెటిమలూ, మచ్చలూ, బ్లక్ హెడ్స్ లాంటివి రాకుండా ఉంటాయి. ఆ నీటితో తలకి స్నానం చేస్తే చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. కొంచెం నీటిలో పది వేపాకుల్నీ, కొన్ని నారింజ తొక్కల్నీ వేసి మరిగించాలి. చల్లరాక వాటిని…

Read More

శరీరంలో అప్పుడప్పుడు తిమ్మిర్లు వస్తుంటాయి. కాళ్లు, చేతులు, పాదాలు వంటి భాగాలలో రక్తప్రసారంలో కొంత అంతరాయం కలిగి, తిరిగి మళ్లీ ప్రసరించడానికి జరిగే ఒక రకమైన శరీర ప్రక్రియే ‘తిమ్మిరి’ శరీరభాగాలలో తిమ్మిరెక్కిన ప్రదేశంలో సూదులతో పొడిచినట్లు, స్పర్శజ్ఞానం కోల్పోయినట్లు, మొద్దుబారినట్లు వుంటుంది. కాళ్లు ముడుచుకుని (బాసింపట్టు వేసుకుని) ఎక్కువ సేపు కూర్చుని పైకి లేస్తే కాళ్లు, పాదాలలో తిమ్మిరి ఎక్కుతుంది. పొడవుగా లాగి వుంచిన నీటిగొట్టంలో నీరు ప్రవహించి నట్లు రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తుంటుంది. అలాంటప్పుడు నిలువుగా వున్న నీటిగొట్టాన్ని మడిస్తే ఏమవుతుంది? నీళ్లుధారాళంగా ప్రవహించకుండా ప్రవాహనికి అడ్డుకట్టపడి, కొద్ది కొద్దిగా ప్రవహిస్తాయి. అలాగే రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తున్నప్పుడు వివిధ అవయవాలలో గల విషతుల్యమైన వ్యర్థ పదార్థాలను కూడా రక్తం తీసుకుని వెళుతుంటుంది. ఈ పనికి అడ్డుకట్టపడినప్పుడు వ్యర్థ విషపదార్థాలు పేరుకుని పోయి, ఆయా అవయవాలనుండి మెదడుకు సందేశాలు చేరవేసే నాడీకణాలను మూసివేస్తాయి. కింద కూర్చుని లేచినప్పుడు ప్రవహించడం ఆగిపోయిన…

Read More

శరీరంలో అప్పుడప్పుడు తిమ్మిర్లు వస్తుంటాయి. కాళ్లు, చేతులు, పాదాలు వంటి భాగాలలో రక్తప్రసారంలో కొంత అంతరాయం కలిగి, తిరిగి మళ్లీ ప్రసరించడానికి జరిగే ఒక రకమైన శరీర ప్రక్రియే ‘తిమ్మిరి’ శరీరభాగాలలో తిమ్మిరెక్కిన ప్రదేశంలో సూదులతో పొడిచినట్లు, స్పర్శజ్ఞానం కోల్పోయినట్లు, మొద్దుబారినట్లు వుంటుంది. కాళ్లు ముడుచుకుని (బాసింపట్టు వేసుకుని) ఎక్కువ సేపు కూర్చుని పైకి లేస్తే కాళ్లు, పాదాలలో తిమ్మిరి ఎక్కుతుంది. పొడవుగా లాగి వుంచిన నీటిగొట్టంలో నీరు ప్రవహించి నట్లు రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తుంటుంది. అలాంటప్పుడు నిలువుగా వున్న నీటిగొట్టాన్ని మడిస్తే ఏమవుతుంది? నీళ్లుధారాళంగా ప్రవహించకుండా ప్రవాహనికి అడ్డుకట్టపడి, కొద్ది కొద్దిగా ప్రవహిస్తాయి. అలాగే రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తున్నప్పుడు వివిధ అవయవాలలో గల విషతుల్యమైన వ్యర్థ పదార్థాలను కూడా రక్తం తీసుకుని వెళుతుంటుంది. ఈ పనికి అడ్డుకట్టపడినప్పుడు వ్యర్థ విషపదార్థాలు పేరుకుని పోయి, ఆయా అవయవాలనుండి మెదడుకు సందేశాలు చేరవేసే నాడీకణాలను మూసివేస్తాయి. కింద కూర్చుని లేచినప్పుడు ప్రవహించడం ఆగిపోయిన రక్తం…

Read More

ఏ చర్మానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సలహలు పొడిచర్మం: చర్మంలో తేమ లేకపోవడమే చర్మం పొడిగా కనిపించడానికి కారణం. చర్మం ఎండినట్లు, తాకితే కరకుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ చర్మం ఉన్న వాళ్లు తరచూ క్లెన్సర్ క్రీమ్ తో ముఖంపై రుద్ది, నీటిలో తడిపిన కాటన్ బల్ తో ముఖాన్ని తుడుస్తు ఉండాలి. ఇలా చేస్తే పట్టిన చెమట, మురికి, బ్యాక్టీరియాలు క్లీన్ చేయాబడతాయి. పొడిచర్మం కోసమే తయారుచేసిన టోనర్ నా ముఖానికి రాస్తూ ఉండాలి. విటమిస్ ఇ తో కూడిన మాయిశ్చరైజింగ్ క్రీమ్ ని ఎక్కువగా రాస్తూ ఉండాలి. జిడ్డు చర్మం: చర్మ రంధ్రాల నుంచి ఎక్కువ శాతం నూనె ఉత్పత్తి అయిపోవడం వల్ల జిడ్డుగా కనిపిస్తాం. దీని వల్లే బ్లాక్ హెడ్స్, మెటిమలు త్వరగా వచ్చేస్తాయి. ఇలంటి వాళ్లు ముఖాన్ని ఔషధ గుణలున్న సబ్బులతో లేదా నాస్ ఆల్కలైన్ సబ్బులతో శభ్రం చేసుకోవాలి. వారంలో రెండు మూడు సార్లు…

Read More

కావలసినవి : మొక్కజొన్న గింజలు – రెండు కప్పులు, నీళ్లు – రెండు కప్పులు, బొంబయి రవ్వ – ఒకటిన్నర కప్పు, చెక్కర – రెండు కప్పులు, నెయ్యి – పావుకప్పు, యాలకులపొడి – చెంచా. వేయించిన జీడిపప్పు, బదం పప్పులు – కొన్ని. తయారీ : కొబ్బరిపాలు తీసుకున్న్లుట్లే మొక్కజొన్న పాలను తయారుచేసుకోవాలి. దీని కోసం మొక్కజొన్న గింజల్లో నీళ్లు పోసి మిక్సీలో వేసి మిక్స్ చేయలి. అలా వచ్చిన పాలను వడకడుతూ మూడు కప్పులు వచ్చేవరకూ తీసుకోవాలి. ఇప్పుడు బణలిలో చెంచా నెయ్యి వేసి వేడిచేసి బొంబయిరవ్వను వేయించుకోవాలి. మరో పొయ్యిమీద అడుగు మందంగా ఉన్న గిన్నెలో మొక్కజొన్న పాలను తీసుకుని వేడిచేయాలి. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉండాలి. లేదంటే పాలు విరిగిపోతాయి. అదే సమయంలో మొక్కజొన్నలోని పిండిపదార్థం అడుగుకు చేరి ఉండకట్టేస్తుంది. అందుకే పాలను జాగ్రత్తగా మరగనివాలి. తర్వాత అందులో బొంబయిరవ్వ వేయాలి. అది మూడువంతులు…

Read More

పొట్ట దగ్గర కొవ్వు పేరుకుంటే అందానికే కాదు ఆరోగ్యానికీ ఇబ్బందే! ఇది హార్మోన్లనూ ప్రభావితం చేస్తుంది. అంతేకాదు దీని వల్ల గుండెజబ్బులూ, మధుమేహం, క్యాన్సర్, అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉండి. అందుకే ఈ కొవ్వును తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆహార పదార్థాల ఎంపికలో జాగ్రత్త వహించాలి. ఒకరోజులో మనం తినే ఆహారంలో పది గ్రాముల పీచు పద్దార్ధం (ఫైబర్) ఉండేలా చూసుకొంటే అంతర్గత కొవ్వును అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకోసం బీన్స్, పప్పుధాన్యాలూ, పండ్లూ, కాయగూరలూ, ఓట్స్ (అటుకులు), పొ్టుతీయని తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పాటూ రోజూకు ఎనిమిది గ్లాసుల నీటిని తాగితే పీచు పదార్థాల కారణంగా ఏర్పడే గ్యాస్ వంటి ఇబ్బందులు ఎదురుకావు. దీనితో పాటు ప్రొటన్స్ అంటే మాంసకృత్తుల మోతాదు తగినంతగా ఉండేలా చూసుకోవాలి. రోజులో కనీసం వంద కేలరీల పోషకాలు ప్రొటన్ల నుంచి అందేలా జాగ్రత్త పడాలి. ఇవి నిదానంగా జీర్ణమై ఆకలిని అదుపులో…

Read More

పొట్ట దగ్గర కొవ్వు పేరుకుంటే అందానికే కాదు ఆరోగ్యానికీ ఇబ్బందే! ఇది హార్మోన్లనూ ప్రభావితం చేస్తుంది. అంతేకాదు దీని వల్ల గుండెజబ్బులూ, మధుమేహం, క్యాన్సర్, అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉండి. అందుకే ఈ కొవ్వును తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆహార పదార్థాల ఎంపికలో జాగ్రత్త వహించాలి. ఒకరోజులో మనం తినే ఆహారంలో పది గ్రాముల పీచు పద్దార్ధం (ఫైబర్) ఉండేలా చూసుకొంటే అంతర్గత కొవ్వును అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకోసం బీన్స్, పప్పుధాన్యాలూ, పండ్లూ, కాయగూరలూ, ఓట్స్ (అటుకులు), పొ్టుతీయని తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పాటూ రోజూకు ఎనిమిది గ్లాసుల నీటిని తాగితే పీచు పదార్థాల కారణంగా ఏర్పడే గ్యాస్ వంటి ఇబ్బందులు ఎదురుకావు. దీనితో పాటు ప్రొటన్స్ అంటే మాంసకృత్తుల మోతాదు తగినంతగా ఉండేలా చూసుకోవాలి. రోజులో కనీసం వంద కేలరీల పోషకాలు ప్రొటన్ల నుంచి అందేలా జాగ్రత్త పడాలి. ఇవి నిదానంగా జీర్ణమై ఆకలిని అదుపులో…

Read More

దీనిలో తొంబై అయిదుశాతం నీళ్ల ఉంటయి. దాంతో డీహైడ్రేషస్ సమస్య రాదు. అదే సమయంలో శరీరంలో పేరుకొన్న వ్యర్థాలు కూడా పోతాయి. అయితే సాధ్యమైనంతవరకూ చెక్కు తీసి కాకుండా అలేగే తినడం మంచింది. ఎందుకంటే.. కీరదోస చెక్కులో సి విటమిస్ ఉంటుంది. దాన్ని అలేగే తీసుకోవడం వల్ల ఒక రోజులో శరీరానికి అవసరమయ్యే సి విటమిస్ పదిశాతం వరకూ అందుతుంది.నీటిశాతం ఎక్కువగా ఉండం, కెలరీలు తక్కువగా ఉండం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి దీన్ని మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. కీరదోసలో పీచు పదార్ధం కూడా ఎక్కువ. మలబద్ధకంతో బధపడేవారు రోజూ కీరదోసను తీసుకోవడం వల్ల ఆ సమస్య చాల సులువుగా అదుపులోకి వస్తుంది. అదే సమయంలో జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగవుతుంది.కీరదోస శరీరంలోని కొలస్ట్రాల్ స్దాయిని తగ్గిస్తుంది. కీరదోసలో పొటాషియం, మెగ్నీషియం, పీచుశాతం ఎక్కువ. ఇవి అధికరక్తపోలును అదుపులో ఉంచుతాయి. ఒకవేళ తక్కువగా ఉన్నా. బ్యాలెన్స్ చేస్తాయి. ఇంకా స్పష్టంగా…

Read More