Author: apanalysis

భారతదేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ప్రధానంగా డిమాండ్ మరియు సరఫరా మధ్య ఉండే వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకొని జరుగుతుంది. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం వంటి భౌగోళిక రాజకీయ పరిస్థితుల వల్ల సరఫరా తగ్గడం లేదా కృత్రిమ కొరత సృష్టించడం వల్ల ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. బ్లాక్ మార్కెట్ జరిగే ప్రధాన మార్గాలు ఇక్కడ ఉన్నాయి: ఇది అత్యంత సాధారణ పద్ధతి. సబ్సిడీపై లభించే డొమెస్టిక్ (14.2 కేజీలు) సిలిండర్లను వాణిజ్య అవసరాలకు (హోటళ్లు, రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లు, హాస్టళ్లు) అక్రమంగా మళ్ళిస్తారు. ఎలా జరుగుతుంది: గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది లేదా డెలివరీ బాయ్స్ అసలైన వినియోగదారులకు సిలిండర్లు చేరకుండా, వాటిని బయట వ్యక్తులకు ఎక్కువ ధరకు విక్రయిస్తారు.ధరల వ్యత్యాసం : అధికారికంగా ఒక సిలిండర్ ధర సుమారు ₹900 – ₹1,000 ఉంటే, బ్లాక్ మార్కెట్‌లో దీనిని…

Read More

భారతదేశంలో సౌరశక్తి వినియోగం ఒక విప్లవంలా మారుతోంది. 2026 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా ఎదిగింది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, తగ్గుతున్న పరికరాల ధరలు భారతీయులను ఈ దిశగా వేగంగా నడిపిస్తున్నాయి. సౌరశక్తి ద్వారా ప్రజలు విద్యుత్ బిల్లులు పూర్తిగా తగ్గించడమే కాకుండా ఆదనపు ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. పీఎం సూర్య ఘర్ : ఉచిత విద్యుత్ పథకం (PM Surya Ghar Muft Bijli Yojana) అనేది భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం. 2026 నాటికి ఈ పథకం దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు సౌర విద్యుత్తును అందించడమే కాకుండా, సామాన్యుల ఆర్థిక స్థితిగతులను మార్చే దిశగా వేగంగా దూసుకుపోతోంది. ఈ పథకానికి సంబంధించిన తాజా వివరాలు మరియు ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ (CFA) నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతుంది:సోలార్ ప్లాంట్ సామర్థ్యం సబ్సిడీ మొత్తం1 కిలోవాట్ (1…

Read More

పండ్లు మనకు వరం!వేసవి వేడి నుంచి తట్టుకోవడానికి ఈ కాలంలో వచ్చే కొన్ని పండ్లు మనకు వరంలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మామిడి, నేరేడు, తాటి ముంజలు, పుచ్చకాయ, తర్బూజా, పనస, రాంజనా, కర్వంద్.. వంటి పండ్లు అటు రుచికి రుచితో పాటు శరీరానికి చలువను అందిస్తాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా..వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడం తప్పనిసరి. అయితే నీళ్లతో పాటు నిమ్మరసం, మిల్క్‌షేక్, కోకుమ్ పండుతో చేసిన షర్బత్, గుల్‌కండ్ (గులాబీ ఆకులతో చేసిన స్వీట్), ఆమ్ పన్నా, సత్తు డ్రింక్ (శెనగలు-బెల్లం కలిపి సత్తుపిండితో చేసే పానీయం), అంబలి, కొబ్బరి లేదా తాటి చెట్టు నుంచి సేకరించిన కల్లు.. వంటివన్నీ తీసుకోవాలి. వీటితో రుచే కాదు.. శరీరానికి ఎక్కువ మొత్తంలో నీరు అందుతుంది. భోజనానికి ఇవి..డ్రింక్స్, పండ్లే కాదు.. మనం రోజూ రెండు…

Read More

ఆహారం మితంగా తింటే అమృతం.. అమితంగా తింటే విషం’గా మారుతుంది. ఇదేంటనుకుంటున్నారా.. భయపడకండి.. అది విషం కాకపోవచ్చు కానీ విషపరిణామాలకు తప్పకుండా దారితీస్తుంది. ఎలా అంటే మీ శరీరానికి అవసరమయ్యే క్యాలరీల కంటే మీరు ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు అదనంగా చేరే క్యాలరీలు కొవ్వులుగా మారతాయి. అవే పొట్ట, పిరుదులు, నడుము.. వంటి శరీరభాగాల్లో పేరుకుపోయి మీ శరీరాకృతినే మార్చేస్తాయి. అంతేకాకుండా హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపిస్తాయి.. ఫలితంగా మెల్లగా బరువు పెరగడం మొదలవుతుంది. అలా ‘అధిక బరువు’ సమస్య తలెత్తి, అది క్రమంగా వూబకాయానికి దారి తీస్తుంది. ఇంకేముంది.. వూబకాయం అంటేనే వ్యాధుల వూబి. అందులో కూరుకుపోతే ఇక బయటకు రావడం చాలా కష్టం. గుండె సంబంధిత వ్యాధులు, చర్మ సంబంధిత వ్యాధులు.. ఇలా ఒక్కటి కాదు.. రకరకాల వ్యాధులు క్యూ కడతాయి. దీనికి తోడు ఇప్పుడు మారుతున్న జీవన విధానాల వల్ల వేళకు తినకపోవడం, నిద్రపోకపోవడం.. బయటి ఆహార…

Read More

ఇన్సూరెన్స్ రంగం ప్రజల ఆర్థిక భద్రతకు ఎంతో ముఖ్యమైనది. అనారోగ్యం, ప్రమాదాలు, లేదా ఆకస్మిక మరణం వంటి పరిస్థితుల్లో బీమా పాలసీలు కుటుంబాలకు రక్షణగా నిలుస్తాయి. అయితే, ఇటీవలి కాలంలో బీమా మిస్-సెల్లింగ్ (తప్పుదారి పట్టించే విక్రయం) సమస్య పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగించే విషయం. దీనివల్ల పాలసీదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిస్-సెల్లింగ్ అంటే ఏంటి అంటే, బీమా ఏజెంట్లు లేదా కంపెనీలు పాలసీల అసలు నిబంధనలు, ప్రయోజనాలు పూర్తిగా వివరించకుండా లేదా తప్పుడు సమాచారం ఇచ్చి వినియోగదారులను పాలసీలు కొనుగోలు చేయించడాన్ని అంటారు.చాలా సందర్భాల్లో అధిక రాబడులు వస్తాయని నమ్మించి వియోగదారులను ఆకర్షిస్తారు. కొన్ని పాలసీల్లో రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నప్పటికీ, వాటిని దాచిపెట్టి “సేవింగ్స్ ప్లాన్” లేదా “గ్యారంటీడ్ రిటర్న్” పేరుతో పాలసీ విక్రయించడం జరుగుతుంది. పాలసీదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఒకటి పాలసీ వివరాలు పూర్తిగా అర్థం కాకపోవడం. చాలా మంది కస్టమర్లు నిబంధనలు చదవకుండా, ఏజెంట్…

Read More

మొలలు… చిన్న, పెద్ద తేడా లేకుండా అందరిలోనూ కనిపిస్తున్న వ్యాధి. అదే మూలశంక. శరీరంలో ఒక మూలన ఉన్న అవయవంలో వృద్ధి చెందుతుండడంతో దీన్ని మూలశంకగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యాధి ఉన్న వారు మామూలు రోజుల కంటే ఎండాకాలంలో ఎక్కువగా బాధ పడతారు. ప్రపంచం జనాభాలో సగం మందికి యాభై ఏళ్ల వయస్సులో ఈ వ్యాధి వస్తోంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ మూల వ్యాధి బయట పడుతుందని వైద్యులు చెబుతున్నారు. జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల వయస్సుతో సంబంధం లేకుండా ఇది వస్తోంది. డయాబెటిస్‌ మాదిరిగానే పది, పదిహేను ఏళ్ల వయస్సు గల పిల్లల్లోనూ ఈ వ్యాధి కనిపిస్తుంది. మొలలు ఒక స్థాయిని దాటిపోతే రోగులు ఒక చోట కూర్చోలేరు. నడవడానికి చాలా ఇబ్బంది పడతారు. మలవిసర్జన సమయంలో నరకం అనుభవిస్తారు. వ్యాధికి కారణాలుమలబద్ధకం వల్ల ఈ వ్యాధి వస్తోంది. కొందరు వేడి పెరిగిపోవడం వల్ల వస్తోందని, మరికొందరు ఎక్కువ…

Read More

ఉప్పును అతిగా తింటే ముంచుకొచ్చే తొలి ముప్పు.. రక్తపోటు పెరిగిపోవటం! అది గుండె జబ్బుల నుంచి పక్షవాతం వరకూ ఎన్నో సమస్యలను తెచ్చిపెట్టే పెను రుగ్మత. అందుకే ఉప్పును తగు మాత్రంగా తీసుకుంటూ.. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మీద శ్రద్ధ పెట్టటం తక్షణావసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా యావత్‌ వైద్య రంగం నొక్కి చెబుతోంది. వ్యాధుల వూబిలో దిగకుండా ఉండాలంటే ఇప్పుడు మనకీ ఉప్పు నిగ్రహం తప్పదు. అందుకే దీనికి సంబంధించిన వివరాలను మీ ముందుకు తెస్తోంది సుఖీభవ! ఎంత తినాలి? రోజూ5 – 6 గ్రాములు మించకూడదు (ఒక్క టీస్పూను ఉప్పు బరువే 6 గ్రాములు ఉంటుంది) ఉప్పు ముప్పులు ఒక్క స్పూనే ఎక్కువ!మన దైనందిన ఆహారంలో ఉప్పు 5 గ్రాములకు మించకపోవటం ఉత్తమమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. గరిష్ఠంగా 6 గ్రాములు దాటితే నష్టం మొదలవుతుందని జాతీయ పోషకాహార సంస్థ హెచ్చరిస్తోంది.ఉప్పు ఎక్కువగా తింటున్న కొద్దీ ప్రపంచ…

Read More

కొబ్బరి నీళ్లు.. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పానీయం. వేసవిలో తక్షణ శక్తిని అందిస్తూ, డీహైడ్రేషన్‌ బారిన పడకుండా కాపాడే దివ్యౌషధం. అయితే, తెలియక చేసే కొన్ని పొరపాట్లు.. అమృతంలాంటి కొబ్బరినీళ్లను విషతుల్యంగా మార్చేస్తాయి. అలా కాకుండా ఉండాలంటే.. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కొబ్బరి నీళ్లను తీసిన వెంటనే తాగాలి. అప్పుడే అందులోని పూర్తిస్థాయి పోషకాలు శరీరానికి అందుతాయి. ఇక గాలి తగిలిన వెంటనే పోషకాలు కోల్పోవడం మొదలవుతుంది. బొండాంలోని నీళ్లు గాలిలోని ఆక్సిజన్‌తో రసాయన చర్య జరుపుతాయి. నీళ్లలో ఉండే ఎంజైమ్‌లు.. ఆక్సీకరణ చెంది, రుచితోపాటు రంగు కూడా మారిపోతాయి. బొండాం నుంచి నీటిని తీసిన తర్వాత.. గది ఉష్ణోగ్రత వద్ద 2-3 గంటల కంటే ఎక్కువసేపు ఉంచొద్దు. ఎందుకంటే, అవి త్వరగా పులిసిపోతాయి. అదే గాజు సీసాలో పోసి రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే.. 24 గంటల వరకూ నిల్వ ఉంటాయి. అయితే, రుచిని మాత్రం కోల్పోతాయి. నీళ్లు కాస్త తెల్లగా మారినా,…

Read More

మారుతున్న ఆహారపు అలవాట్లు కావొచ్చు… పెరుగుతున్న మానసిక ఒత్తిడి కావొచ్చు… ఏదైనాకానీ సాటి మనిషికి పట్టుకున్న భయం మధుమేహం! అదే డయాబెటిస్‌. ఎక్కడ ఏ పదిమంది పలకరించుకున్నా చర్చంతా దీనిపైనే. డయాబెటిస్‌ వ్యాధి ఎంత భయకరంగా వ్యాపిస్తుందో దీన్నిబట్టి తెలుస్తోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఈ ఏడాది డయాబెటిస్‌పై ప్రత్యేక దృష్టిసారించింది. ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికి పెరుగుతుండడంపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తంచేస్తోంది. డయాబెటిస్‌ను దరిచేరనీయకుండా చేయడానికి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ప్రచారాన్ని మరింత ముమ్మరంగా చేసే అజెండాను రూపొందించుకుంది. ప్రస్తుతం ప్రపంచంలో మూడొందల యాభై మిలియన్ల మంది డయాబెటిస్‌తో బాధపతుండగా, రాబోయే ఇరవై ఏళ్లల్లో ఈ సంఖ్య ఏడొందల మిలియన్లకు చేరుకునే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. రాష్ట్రంలో డయాబెటిస్‌ ఎక్కువగా జిల్లాల్లో కృష్ణా రెండో స్థానంలో ఉందని ఇటీవల నిర్వహించిన సర్వేల్లో తేలింది. గుండెపోటుతో పది మంది మరణిస్తే అందులో ఆరుగురికి…

Read More

నేడు చాలా మంది మొబైల్స్,కంప్యూటర్స్‌తోనే టైమ్ ఎక్కువ గడుపుతున్నారు. దీని వల్ల కళ్ళపై ఎఫెక్ట్ పడుతుంది. దీని వల్ల క్రమంగా చూపు కోల్పోయే అవకాశం ఉంది. దీని వల్ల కళ్ళు బలహీనంగా మారి కళ్ళు సరిగ్గా కనపడకుండా చేస్తుంది. ఈ సమస్యలన్నింటిని దూరం చేసుకోవాలంటే పోషకాహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కంటి ఆరోగ్యాన్ని పెంచే ఫుడ్స్.. కంటి చూపుని మెరగ్గా చేయాలంటే కొన్ని ఫుడ్స్‌ని డైట్‌లో చేర్చుకోవాలని డైటీషియన్స్ చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల కంటి చూపు మెరగ్గా మారుతుందని చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. మెంతులు, బాదం..మెంతుల్ని నానబెట్టిన నీటిని ఉదయాన్నే తీసుకోవాలి దీంతో రోజుని ప్రారంభిస్తే మంచిది. ఆ తర్వాత ఉదయాన్నే నానబెట్టిన 5 బాదం గింజల్ని తీసుకోండి. దీని వల్ల కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మధ్యాహ్నం లంచ్‌కి..లంచ్‌లో కూరల్లో మెంతి కూర, ఆలుగడ్డలు, పుట్టగొడుగులు, పన్నీర్ వంటివాటిని ఎంచుకోండి. వీటితో పాటు పాలకూరని…

Read More